Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వాణీకి సుశీల పురస్కారం
posted on: Dec 2, 2013 9:56AM

ప్రతి సంవత్సరం పి.సుశీల ట్రస్ట్ అధ్వర్యంలో అందజేసే పి.సుశీల పురస్కారాన్ని ఈ సంవత్సరం ప్రముఖ గాయనీ వాణీ జయరామ్ కీ లభించింది.ప్రముఖ గాయనీ రావు బాలసరస్వతీదేవి అధ్యక్షతన ఏర్పాటైన జ్యూరీ ఈ పురస్కారానికి ఎంపిక చేస్తుంది. ఈ పురస్కారంలో భాగంగా గ్రహితకు జ్ఞాపికతో పాటు, లక్ష రూపాయల నగదును కూడా ప్రధానం చేయనున్నారు. ఈ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఈ నెల 9వ తేదిన హైదరాబాద్ లొని రవీంద్రభారతిలో జరుగుతుందని కార్యక్రమ కన్వీనర్ సంజయ్ కిషోర్ తెలిపారు.






