Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సమంత పని అయిపొందట...!
posted on: Feb 24, 2014 2:11PM

నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన తాజా చిత్రం "మనం". ఇందులో నాగ్ సరసన శ్రియ, చైతు సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇటీవలే ఈ అమ్మడి షూటింగ్ పూర్తయిందని.. "మనం సెట్స్ లో ఇదే చివరి రోజు. మనం టీం మిస్సవుతున్నాను" అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్నారు. అనూప్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
Latest YouTube Trending Video NEWS






