Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...గుర్రపు పందాలు కాదు
posted on: Dec 7, 2013 8:58AM

"అతనొక్కడే", "కిక్", "ఊసరవెల్లి" వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు సురేందర్ రెడ్డి పుట్టినరోజు నేడు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "రేసుగుర్రం". ఈ సినిమా విశేషాల గురించి దర్శకుడు మాట్లాడుతూ... ఈ కథకు "రేసుగుర్రం" అనే టైటిల్ వందశాతం కరెక్ట్. అలాగని ఇది గుర్రపు పందాల నేపధ్యంలోసాగే కాదు. ఇందులో బన్నీ పాత్ర ఫుల్ ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఒక్కసారి లక్ష్యాన్ని ఫిక్స్ అయితే ఇక తగ్గే సమస్యే ఉండని పాత్ర తనది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. రెండు పాటలు మినహా దాదాపుగా షూటింగ్ పూర్తయినట్టే. పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతుంది. విడుదల ఎప్పుడనేది నిర్మాతలు బుజ్జి, వెంకటేశ్వరరావులు చెబుతారు అని అన్నారు.






