ఆడపిల్లలతో వెకిలివేషాలేస్తున్న స్కూల్ మాస్టర్
Publish Date:Sep 12, 2012

కడపజిల్లా తాళ్లపాక ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మాస్టారికి కామరోగమొచ్చింది. కూతుళ్ల వయసులో ఉన్న స్కూల్ పిల్లల్ని ఎక్కడపడితే అక్కడ తడుతున్నాడట. బండబూతులు మాట్లాడుతూ పిచ్చి చేష్టలు చేస్తున్నాడట. అయ్యగారి వెకిలి చేష్టలతో విసిగిపోయిన పిల్లలు ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. మూకుమ్మడిగా పాఠశాలమీదికి దండెత్తిన పిల్లల తల్లిదండ్రులు హెడ్మాస్టర్ సర్దిచెప్పడంతో కాస్త శాంతించారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న కామాస్టారు కూడా దిగొచ్చి లెంపలేసుకోవడంతో గ్రామస్తుల ఆగ్రహం చల్లారింది. మరోసారి ఇలాంటి పొరపాటు జరిగితే తోలు వలుస్తామని వార్నింగిచ్చి వదిలేశారు. చాలారోజులుగా జరుగుతున్న ఈ తంతుగురించి మనోడు హెడ్మాస్టారిక్కూడా తెలీకుండా మ్యానేజ్ చేశాడు. తెలిసుంటే పాపం ఆవిడకూడా ఓ ఆడమనిషే కనక వీడికి ముందే సీన్ సితారయ్యేదేమో..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పైన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి మరోసారి సంచలన విమర్శలు చేశారు. జగన్ ను ఆర్థిక ఉగ్రవాది అని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కు సన్నిహితుడిగా పేరపడ్డ ఆయన కొన్నాళ్లుగా జగన్ మీద ఆరోపణలు చేయడంలో ఉత్సాహంగా ఉంటున్నారు.
విజయవాడ లోక్ సభ టికెట్ ను దక్కించుకునేందుకు తెలుగుదేశం పార్టీలో పోరు రాజుకుంది. ప్రజారాజ్యం నుండి టీడీపీలో చేరిన ట్రావెల్స్ అధినేత కేశినేని నానికి టికెట్ ఇస్తారన్న అనుమానంతో మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ రావు టికెట్ కోసం స్వరం పెంచారు. దీంతో విజయవాడ టీడీపీలో కొత్త పోరు మొదలయింది.
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్చగా జీవించిన తాము ఇప్పుడు ఆ పార్టీని వీడి, దొరతనం ప్రదర్శించే కేసీఆర్ ముందు చేతులు కట్టుకొని నిలబడటం చాల కష్టమని తెలిసినప్పటికీ, గత్యంతరం లేని పరిస్థితులలోనే వారు అయిష్టంగానే తెరసలోకి వెళ్లేందుకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. నాలుగయిదు రోజుల క్రితమే కేసీఆర్ ను ఆయన ఫారం హౌస్ లో కలిసివచ్చిన కేశవ్ రావు నిన్నఅకస్మాత్తుగా తెలంగాణా జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో సమావేశం అవడం మరింత ఆసక్తి కలిగిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలంగాణా అంశంతో తెరాసతో, ఇక్కడ జగన్ విడుదల షరతుతో వైకపాతో పొత్తులు లేదా విలీనాల ఒప్పందాలు చేసుకొంటే రాబోయే ఎన్నికలలో తేదేపాకు చెక్ పెట్టే అవకాశం ఉంది.
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి 'బాహుబలి'లో నటిస్తున్నడంటూ గత కొన్నిరోజులగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తలన్నిటికి కారణం రాజమౌళి డిఫరెంట్ గెటప్ లో వున్న ఓ ఫోటో బయటకు రావడమే. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి ఖండించారు.
'చమ్మాక్ చల్లో' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన క్యాథరీన్ థెరీసా, మొదటి సినిమా తో సక్సెస్ సాధించలేకపోయిన అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున సరసన 'ఇద్దరమ్మాయిలతో', నాని తో పైసా లో క్యాథరీన్ నటించింది. ఈ సినిమాలు ఇంకా రిలీజ్ కాకుండానే టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది.
హర్భజన్ సింగ్ బౌలింగ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టడంతో
‘పరుగుల యంత్రం’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే సచిన్ టెండూల్కర్ 39 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు 40సం.లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ సంఘాలు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నారు.
Even while, T-Congress MPs have set a deadline of May 30th for party high command to spell its stand on Telangana issue and threatens to leave the party after the expiry of deadline, Defense Minister AK Anthony has once again made it clear that Telangana issue can’t be resolved in the near future as it is very complicated one.
The intention behind showering sympathy on the tainted Congress ministers by YSR Congress party is to attract them into party, with which it believes will fall onto safe side.
The expelled TRS leader Raghunandan rao, who lodged a complaint with CBI today against TRS leaders has stated that TRS leaders have collected Rs.10 crores from industrialist Nimmagadda Prasad and rather huge amount from Stylish Homes MD Ranga rao for launching T news channel and news paper.
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి 'బాహుబలి'లో నటిస్తున్నడంటూ గత కొన్నిరోజులగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తలన్నిటికి కారణం రాజమౌళి డిఫరెంట్ గెటప్ లో వున్న ఓ ఫోటో బయటకు రావడమే. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి ఖండించారు.
'చమ్మాక్ చల్లో' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన క్యాథరీన్ థెరీసా, మొదటి సినిమా తో సక్సెస్ సాధించలేకపోయిన అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున సరసన 'ఇద్దరమ్మాయిలతో', నాని తో పైసా లో క్యాథరీన్ నటించింది. ఈ సినిమాలు ఇంకా రిలీజ్ కాకుండానే టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది.
డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బహుబలి'లో ఓ పాత్ర చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంత వరకు దర్శకత్వం మీద దృష్టి పెట్టిన రాజమౌళి, తన నటనను కూడా ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.
సీనియర్ హాస్యనటుడు అలీ గౌరవ డాక్టరేట్ దక్కిందన్న విషయం తెలియడంతో హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనను అభినందించారు. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది?' సినిమా సెట్స్పై ప్రత్యేక కేక్ను తెప్పించి అలీ చేత కట్ చేయించారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' టీజర్ రిలీజైంది. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఈ టీజర్ ను విడుదల చేశారు. ఈ టిజర్ లో ఎన్టీఆర్ సూపర్ గా వున్నాడనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. టీజర్ లో 'బుడ్డోడు' అన్న దాని మీద ఓ పవర్ ఫుల్ డైలాగ్ పేల్చాడు ఎన్టీఆర్.
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్చగా జీవించిన తాము ఇప్పుడు ఆ పార్టీని వీడి, దొరతనం ప్రదర్శించే కేసీఆర్ ముందు చేతులు కట్టుకొని నిలబడటం చాల కష్టమని తెలిసినప్పటికీ, గత్యంతరం లేని పరిస్థితులలోనే వారు అయిష్టంగానే తెరసలోకి వెళ్లేందుకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. నాలుగయిదు రోజుల క్రితమే కేసీఆర్ ను ఆయన ఫారం హౌస్ లో కలిసివచ్చిన కేశవ్ రావు నిన్నఅకస్మాత్తుగా తెలంగాణా జేయేసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంతో సమావేశం అవడం మరింత ఆసక్తి కలిగిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలంగాణా అంశంతో తెరాసతో, ఇక్కడ జగన్ విడుదల షరతుతో వైకపాతో పొత్తులు లేదా విలీనాల ఒప్పందాలు చేసుకొంటే రాబోయే ఎన్నికలలో తేదేపాకు చెక్ పెట్టే అవకాశం ఉంది.
ఆరో తరగతి లోనే 10th క్లాసు పాఠాలు, 8th క్లాసు నుంచే IIT కోచింగ్, లేదంటే ఎంసెట్ సిలబస్ బోధనా అంటూ... ఇలా పిల్లల మీద మోయలేని భారాన్ని మోపేస్తున్నాం, ఫలితం... ఆ పిల్లల్లో జిజ్ఞాస, విషయ పరిజ్ఞానం తగ్గిపోయి భాష సామర్థ్యాలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లోపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి వల్ల హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాలు శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావులను తన మంత్రి వర్గం నుండి తప్పించారు. దీనితో ఒక అధ్యాయం ముగియగా, మరిన్ని కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి.
ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానికి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ గనుక ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు.
ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చాలా నెలల తరువాత కే.కేశవ్ రావుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో దాదాపు గంటసేపు పైగా చర్చించారు. అనంతరం కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీతో పార్టీ విషయాలు, తన స్వంత విషయాలు అన్నీ మాట్లాడానని, సమావేశంపట్ల తానూ చాలా సంతృప్తితో ఉన్నానని ఆయన తెలియజేసారు.
World's Craziest Tattoos
Planning is very important in order to keep the functioning of a house streamlined. Systematically thinking about financial planning can help a household immensely.
No matter how inundated you are with your professional commitments, making that bit of commitment to stay calm is very much important for a blissful life.
Ace Telugu filmmaker S.S. Rajamouli has rubbished rumours that he is acting in his upcoming directorial venture "Bahubali", a period-drama. "I am not acting in 'Bahubali'. The picture which is making rounds is three years old. I got my beard done in that style just for fun," posted Rajamouli on his Twitter page.
Super Star Mahesh Babu's upcoming movie 'Aagadu' is likely to hit the floors in the month of August. Director Srinu Vailta is currently in USA and he has completed the script work already. Mahesh is currently busy shooting for an untitled film under Sukumar's direction. Aagadu will be a very important film for Srinu
Ramayya Vasthavayya teaser, Ramayya Vasthavayya first look teaser, NTR Ramayya Vasthavayya teaser, Harish Shankar Ramayya Vasthavayya teaser, shruthi hassan Ramayya Vasthavayya teaser
Papayas offer not only the luscious taste, but are rich sources of antioxidant nutrients such as carotenes, vitamin C and flavonoids.
Garlic is one of the most valuable and versatile foods on the planet. Known as one of the oldest medicinal plants, garlic is a widely recognized health enhancing supplement.
One quick way to lower your blood pressure could be as simple as drinking a glass of beetroot juice, researchers say.


