సిజేరియన్‌ ఆపరేషను చిత్రీకరణ, వీడియో అమ్మకం?

Publish Date:Aug 20, 2012

గౌరవప్రదమైన వృత్తి వైద్యవృత్తి. అటువంటి వైద్యవృత్తిలో ద్రోహులు చేరుతున్నారని ఇటీవల విమర్శలు ఎక్కువయ్యాయి. తనను నమ్మి సిజేరియన్‌ ఆపరేషను చేయించుకునేందుకు వచ్చిన మహిళను, చేసిన ఆపరేషనును కాంపౌండర్‌ చిత్రీకరించేందుకు డాక్టరు సహకరించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. అదీ ఈ చిత్రీకరణను కాంపౌండర్‌ అమ్ముకోవటంతో ఘటన వివరాలు బయటకు పొక్కాయి. దీంతో ఆపరేషను చేయించుకున్న మహిళ బంధువులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు మొత్తం ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. కాంపౌండర్‌ను అరెస్టు చేశారు. డాక్టరును విచారించారు. అదిలాబాద్‌ జిల్లా దండేపల్లి మండలం మేదరిపేటలో ఉన్న మల్లిక ఆసుపత్రిలో ఓ గర్భిణీకి ఇటీవల సిజేరియన్‌ ఆపరేషను చేశారు. దీన్ని కాంపౌండర్‌ సెల్‌ఫోను ద్వారా చిత్రీకరించారు. ఈ వీడియో క్లిప్పింగును అమ్మేందుకు కాంపౌండర్‌ ప్రయత్నిస్తుండగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కాంపౌండర్‌ను అరెస్టు చేశాక నర్సింగ్‌హోం డాక్టర్‌ ప్రవీణారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న గర్భిణీ బంధువులు పోలీసుస్టేషను ఎదుట ఆందోళనకు దిగారు. తమ విచారణ తరువాత నేరస్తులకు శిక్ష ఉంటుందని పోలీసులు హామీ ఇచ్చాక ఆందోళనకారులు వెనుదిరిగారు. ఈ ఘటన అదిలాబాద్‌ జిల్లాలో తీవ్రసంచలనమైంది.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష రాసి వస్తుండగా విద్యార్ధి వడదెబ్బతో మృతి చెందిన సంఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కధనం ప్రకారం జిల్లా కేంద్రానికి చెందిన రాకేష్ రెడ్డి (18) వరంగల్‌లోని ఒక ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు.

ధర్మాన, సబితల రాజీనామాలు చేసామని చెప్పినప్పటికీ, దానిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గానీ, దృవీకరించే స్థితిలో లేరు. అసలు వారు నేటికీ మంత్రులుగా కొనసాగుతున్నారా లేక మాజీలుగా మారారా? అనే సంగతి గురించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.

వారు గ్రౌండులో వేసే బంతులు, కొట్టే షాట్స్, చేసే పరుగులను చూసి, ఆకాశంలో చందమామను తనదేననుకొని ఆనందపడే పసిపాపాయిలా, వారి ఆట కూడా అంతా తమకోసమే అని వెర్రి భ్రమలో ఇంత కాలం అభిమానులు ఆనందపడుతూ వచ్చారు. కానీ, వారు ఆడే ఆ ఆటని వారుకాక వెనుక నుండి మరెవరో ఆడిస్తున్నారని తెలిసినప్పుడు సగటు అభిమాని గుండె బ్రద్దలయి బాధతో విలవిలలాడాడు.

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అకస్మాతుగా దేశంలో (అంటే తెలుగుదేశంలో కాదన్నమాట) పెరిగిపోతున్ననల్లధనం గురించి చింత పట్టుకొంది. నల్లదనాన్ని అరికట్టేందుకు ఆయనే ఒక మంచి ఉపాయం కూడా కనిపెట్టారు. దేశంలో 500, 1000 రూపాయల నోట్లను వెంటనే రద్దు చేస్తే నల్లధనం బెడద కూడా వదిలిపోతుందని ఆయన శలవిచ్చారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' లో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను యాంకర్ అనసూయ ఖండించింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిన మాట నిజమే

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి 'బాహుబలి'లో నటిస్తున్నడంటూ గత కొన్నిరోజులగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తలన్నిటికి కారణం రాజమౌళి డిఫరెంట్ గెటప్ లో వున్న ఓ ఫోటో బయటకు రావడమే. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి ఖండించారు.

హర్భజన్ సింగ్ బౌలింగ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టడంతో

‘పరుగుల యంత్రం’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే సచిన్ టెండూల్కర్ 39 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు 40సం.లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ సంఘాలు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నారు.

LATEST NEWS

Jayaprada has been looking for a political party that can offer her ticket to contest for Lok Sabha from Rajhamundry only. She has approached both TDP and YSR Congress parties for the same but none of them have shown any interest in her, as she has no cadre support in the particular constituency.

The three T-Congress MPs Vivek, Manda Jagannadham and Rajayya and senior Congress leader K.Keshav rao, who revolts against Congress high command, have found themselves in fix, as their party high command has not responded to their May 30th deadline.

Mumbai crime branch police have searched the house of Gurunath Meiyappan, son-in-law of BCCI president and CSK team owner N.Srinivasan, located at the posh Cenotaph Road in Chennai on Thursday around 2pm.

ALL IN ONE NEWS

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' లో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను యాంకర్ అనసూయ ఖండించింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిన మాట నిజమే

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి 'బాహుబలి'లో నటిస్తున్నడంటూ గత కొన్నిరోజులగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తలన్నిటికి కారణం రాజమౌళి డిఫరెంట్ గెటప్ లో వున్న ఓ ఫోటో బయటకు రావడమే. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి ఖండించారు.

'చమ్మాక్ చల్లో' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన క్యాథరీన్ థెరీసా, మొదటి సినిమా తో సక్సెస్ సాధించలేకపోయిన అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున సరసన 'ఇద్దరమ్మాయిలతో', నాని తో పైసా లో క్యాథరీన్ నటించింది. ఈ సినిమాలు ఇంకా రిలీజ్ కాకుండానే టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది.

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బహుబలి'లో ఓ పాత్ర చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంత వరకు దర్శకత్వం మీద దృష్టి పెట్టిన రాజమౌళి, తన నటనను కూడా ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.

సీనియర్ హాస్యనటుడు అలీ గౌరవ డాక్టరేట్ దక్కిందన్న విషయం తెలియడంతో హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనను అభినందించారు. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది?' సినిమా సెట్స్‌పై ప్రత్యేక కేక్‌ను తెప్పించి అలీ చేత కట్ చేయించారు.

వారు గ్రౌండులో వేసే బంతులు, కొట్టే షాట్స్, చేసే పరుగులను చూసి, ఆకాశంలో చందమామను తనదేననుకొని ఆనందపడే పసిపాపాయిలా, వారి ఆట కూడా అంతా తమకోసమే అని వెర్రి భ్రమలో ఇంత కాలం అభిమానులు ఆనందపడుతూ వచ్చారు. కానీ, వారు ఆడే ఆ ఆటని వారుకాక వెనుక నుండి మరెవరో ఆడిస్తున్నారని తెలిసినప్పుడు సగటు అభిమాని గుండె బ్రద్దలయి బాధతో విలవిలలాడాడు.

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అకస్మాతుగా దేశంలో (అంటే తెలుగుదేశంలో కాదన్నమాట) పెరిగిపోతున్ననల్లధనం గురించి చింత పట్టుకొంది. నల్లదనాన్ని అరికట్టేందుకు ఆయనే ఒక మంచి ఉపాయం కూడా కనిపెట్టారు. దేశంలో 500, 1000 రూపాయల నోట్లను వెంటనే రద్దు చేస్తే నల్లధనం బెడద కూడా వదిలిపోతుందని ఆయన శలవిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలంగాణా అంశంతో తెరాసతో, ఇక్కడ జగన్ విడుదల షరతుతో వైకపాతో పొత్తులు లేదా విలీనాల ఒప్పందాలు చేసుకొంటే రాబోయే ఎన్నికలలో తేదేపాకు చెక్ పెట్టే అవకాశం ఉంది.

ఆరో తరగతి లోనే 10th క్లాసు పాఠాలు, 8th క్లాసు నుంచే IIT కోచింగ్, లేదంటే ఎంసెట్ సిలబస్ బోధనా అంటూ... ఇలా పిల్లల మీద మోయలేని భారాన్ని మోపేస్తున్నాం, ఫలితం... ఆ పిల్లల్లో జిజ్ఞాస, విషయ పరిజ్ఞానం తగ్గిపోయి భాష సామర్థ్యాలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లోపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి వల్ల హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాలు శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావులను తన మంత్రి వర్గం నుండి తప్పించారు. దీనితో ఒక అధ్యాయం ముగియగా, మరిన్ని కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి.

ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానికి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ గనుక ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు.

World's Craziest Tattoos

Planning is very important in order to keep the functioning of a house streamlined. Systematically thinking about financial planning can help a household immensely.

 No matter how inundated you are with your professional commitments, making that bit of commitment to stay calm is very much important for a blissful life.

Director K.Raghavendra rao, who recently wrapped-up his ‘Intinta Annamayya’ movie is gearing-up for his next film. It is a musical based romantic movie that takes place in US.

The leading TV Anchor Anasuya, who shot to fame with her graceful handling of TV shows has been offered a cameo in Power star Pawan Kalyan’s upcoming movie ‘Attarintiki Daharedhi’ directed by Trivikram Srinivas.

Young Tiger NTR's Blockbuster movie Baadshah has sucessfully completed 50 days in 60 centers. The film took a huge openings at the box office and registered record collections. Baadshah has become the the third best grosser in TFI and the film had a good run in Overseas aswell.

Papayas offer not only the luscious taste, but are rich sources of antioxidant nutrients such as carotenes, vitamin C and flavonoids.

Garlic is one of the most valuable and versatile foods on the planet. Known as one of the oldest medicinal plants, garlic is a widely recognized health enhancing supplement. 

One quick way to lower your blood pressure could be as simple as drinking a glass of beetroot juice, researchers say.