వైద్యులు లేకండానే ఆస్పత్రులు నడిపేస్తున్న ప్రభుత్వం!

Publish Date:Aug 9, 2012

గుంటూరు జిల్లాలోని పిహెచ్‌సిల్లో వైద్యం అందని ద్రాక్షలా మారిందని రోగులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు అస్సలు అందుబాటులో ఉండటం లేదని వాపోతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్నారని తెలిసి ఇటీవలే జిల్లా వైద్యశాఖాధికారులు వారినుంచి స్థానికంగా నివాస ముంటామని హామీ పత్రాలు తీసుకున్నారు. జిల్లాలో 77 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు(పిహెచ్‌సి)లు ఉన్నాయి. అలానే ఎనిమిది వైద్యవిధానపరిషత్తు ఆసుపత్రులున్నాయి.

 

 

మొత్తం ఈ ఆసుపత్రుల్లో 175మంది డాక్టర్లు(వైద్యులు) పని చేస్తున్నారు. వీరంతా పని చేసే చోట నివాసముండటం లేదు. దీంతో జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ సీరియస్‌గా పరిగణించి పిహెచ్‌సి సమీపంలో ఉండలేమన్న 22 మంది వైద్యులను గుర్తించింది. వీరికి ఇచ్చే అద్దెభృతి(హౌస్‌అలవెన్సు) మూడు వేల రూపాయలు ఆపుజేసింది. వీరిని చూసి మిగిలిన వైద్యులైనా పిహెచ్‌సి ప్రాంతాల్లోనే నివసిశిస్తారని భావించింది. కానీ, వైద్యులు ఈ చర్యలను కూడా లెక్క చేయటం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల వారికి వైద్యం అందటం లేదు. చిన్న సమస్య వచ్చినా జిల్లా ఆసుపత్రికి వచ్చే పరిస్థితుల్లో గ్రామీణులున్నారు. వైద్యఆరోగ్యశాఖ మహిళాక్షేత్ర సిబ్బందిని నియమించేటప్పుడే స్థానికంగా నివాసం ఉండాలని ఆంక్షలు విథించింది. మొత్తం 42మంది మహిళాక్షేత్రసిబ్బంది చేత స్థానికంగా నివాసముంటామని రాతపూర్వకంగా తీసుకుంది. ఈ హామీ తీసుకున్న తరువాతే వారిని విథులకు పంపించింది. వైద్యుల విషయంలో ప్రేక్షకపాత్ర పోషించటం కన్నా నివేదిక తెప్పించుకునైనా చర్యలు తీసుకోవాలని రాజకీయ నాయకులు వైద్యఆరోగ్యశాఖను కోరుతున్నారు. అసలే వర్షాకాలం జ్వరాలు సోకే సీజన్‌ కాబట్టి తక్షణ చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

కాంగ్రెస్ అధిష్టానంతో ఎడతెగని చర్చలు చేసిచేసి అలసి సోలసిపోయిన పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఈరోజు సాయంత్రమే డిల్లీ నుండి విజయనగరం చేరుకొన్నారు. అయితే, ఆయనేమీ ఇంతవరకు ప్రజలు పండుగ చేసుకోనేంత గొప్ప వార్తలేవీ ఇంకా చెప్పలేదు. కానీ, తన పీసీసీ నౌకలో మరి కొంత తమందిని ఎక్కించుకొనేందుకు అధిష్టానం అనుమతి తెచ్చుకొన్నారని మాత్రం సమాచారం వెలువడింది.

కళంకిత మంత్రులను తొలగించాలని మొదటి నుండి గట్టిగా కోరుతున్న వారిలో సీనియర్ నేత వీ.హనుమంత రావు ఒకరు. అయితే, అది చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉంది. అయినప్పటికీ, ఆయన అవకాశం దక్కినప్పుడల్లా తన వాదన గట్టిగ వినిపిస్తూనే ఉన్నారు.

ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానికి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ గనుక ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు.

ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చాలా నెలల తరువాత కే.కేశవ్ రావుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో దాదాపు గంటసేపు పైగా చర్చించారు. అనంతరం కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీతో పార్టీ విషయాలు, తన స్వంత విషయాలు అన్నీ మాట్లాడానని, సమావేశంపట్ల తానూ చాలా సంతృప్తితో ఉన్నానని ఆయన తెలియజేసారు.

ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్ డైలాగులు ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో రాబోయే డైలాగు

58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్

బ్రెజిల్ నైట్‌క్లబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ బ్రెజిల్ శాంటా మారియా నగరంలో జనంతో కిక్కిరిసిన ఓ నైట్‌క్లబ్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 245 మందికి పైగా మృతి చెందారు. షో కోసం వెలిగించిన నిప్పు వలన ఈ అగ్నిప్రమాదం జరిగిందని షో నిర్వాహకులు చెప్పారు.

తెలంగాణాపై ఇప్పటికిప్పుడు పరిష్కారం అసాద్యం అని గులాం నబీ ఆజాద్ ఈ రోజు తేల్చి చెప్పేయడంతో నెల రోజుల సస్పెన్స్ త్రిల్లర్ సీరియల్ పూర్తయిపోయింది. ఇక, రాజకీయ పార్టీల మద్య మాటల యుద్దాలు తరువాత దశలో పార్టీ ఫిరాయింపులు, ఎన్నికలు, మెజార్టీ వగైరాలు మొదలుకానున్నాయి.

LATEST NEWS

Although, CM Kiran Kumar Reddy is still busy discussing with party high command in New Delhi, back at home media is abuzz with the news that he is given free hand to deal with tainted ministers’ issue, decedents issue, reshuffling cabinet with his choice of ministers and facing 2014 elections. If this is to be believed, then it is against Congress functioning style.

TRS leader Harish rao condemned the allegations made by Raghunandan rao. He demands him to disclose the CDs that he is claiming to be having with him as evidences in the Padmalaya Studios land settlement case otherwise he will sue him in the court.

Raghunandan rao, who was suspended from TRS party two days ago has warned TRS president K.Chandrashekar rao and his aides to apologize him for making false allegations against him or he will reveal their shady deals before the media.

ALL IN ONE NEWS

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సింగర్ కూడా అవతారం ఎత్తి గత సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించాడు. తాజాగా మరో సారి సింగర్ అవతారం ఎత్తబోతున్నాడని సమాచారం. ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘అత్తారింటికి దారేది ’ సినిమా లో ఓ పాట పాడబోతున్నాడట.

ప్రతి సారి లాగే ఈ ఏడు కూడా కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఘనంగా ప్రారంభమైంది.. భారీ సెట్టింగ్‌లు మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ దీప కాంతులు.. హాలీవుడ్‌ స్టార్ల తళుకులతో రెడ్‌కార్పెట్‌ మరింత అందంగా ముస్తాబయింది.. కాని ప్రపంచ సినిమా తరుపున జరిగే వెండితెర పండుగలో పాల్గొనే భారతీయ ప్రముఖుల సంఖ్య మాత్రం ఎప్పుడు తక్కువే..

టాలీవుడ్‌ హీరో గోపీచంద్ మ్యారేజ్ మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో వైభవంగా జరిగింది. హీరో శ్రీకాంత్‌ మేనకోడలు రేష్మాను గోపీచంద్ వివాహాం చేసుకున్నారు. ఈ పెళ్ళికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, రానా సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులు,

తన కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బనవ్వించే అల్లరి నరేష్ మరో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాను నటించిన కొత్త సినిమా ‘యాక్షన్‌’ విడుదలకు సిద్ధమవుతుండగా ‘జంప్ జిలానీ’ చేయడానికి కామిటయ్యాడు. తమిళ్ లో సుందర్.సి దర్శకత్వంలో వచ్చిన

ఐబీఎన్ నిర్వహించిన లైవ్‌పోల్‌లో 'ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిలిం ఎవర్' కిరీటం మన 'మాయాబజార్'కు దక్కింది. అక్షరాలా 16,960 ఓట్లతో (23.91%) సగర్వంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇదే ఐబీఎన్ నిర్వహించిన గ్రేటెస్ట్ యాక్టర్స్ పోల్‌లో మన ఎన్టీఆర్, శ్రీదేవి నంబర్‌వన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ అధిష్టానంతో ఎడతెగని చర్చలు చేసిచేసి అలసి సోలసిపోయిన పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఈరోజు సాయంత్రమే డిల్లీ నుండి విజయనగరం చేరుకొన్నారు. అయితే, ఆయనేమీ ఇంతవరకు ప్రజలు పండుగ చేసుకోనేంత గొప్ప వార్తలేవీ ఇంకా చెప్పలేదు. కానీ, తన పీసీసీ నౌకలో మరి కొంత తమందిని ఎక్కించుకొనేందుకు అధిష్టానం అనుమతి తెచ్చుకొన్నారని మాత్రం సమాచారం వెలువడింది.

కళంకిత మంత్రులను తొలగించాలని మొదటి నుండి గట్టిగా కోరుతున్న వారిలో సీనియర్ నేత వీ.హనుమంత రావు ఒకరు. అయితే, అది చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉంది. అయినప్పటికీ, ఆయన అవకాశం దక్కినప్పుడల్లా తన వాదన గట్టిగ వినిపిస్తూనే ఉన్నారు.

మొన్న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తాము తలుపులు తెరవలేదని ఒకవేళ తెరిస్తే ఇక ఇతర పార్టీల దుఖాణాలు మూసుకోవలసిందేనని, కానీ తాము ఆచి తూచి ఎవరినయినా లోపలి రానిస్తామని అన్నారు.

పూరి జగన్నాథ్‌.. తెలుగు సినిమాకు స్పీడు నేర్పిన స్టార్‌ డైరెక్టర్‌.. చాలా రోజుల తరువాత బాలీవుడ్‌లో మెగాఫోన్‌ పట్టిన తెలుగు డైరెక్టర్‌.. కమర్షియల్‌ సినిమాకు కరెక్ట్‌ ఎగ్జామ్‌పుల్స్‌ లాంటి సినిమాలను చేసే ఈ స్టార్‌ డైరెక్టర్‌ కూడా అప్పుడప్పుడు పొరపాట్లు చేశాడు.

జగన్ మోహన్ రెడ్డి ఎలాగో కష్టపడి కొండెక్కి కూర్చొన్న సురేఖ దంపతులని చంచల్ గూడా జైలులోకి దింపగలిగారు. కానీ, దాడి వీరభద్రరావును చేర్చుకోవడంతో కణకణమండుతున్న రామకృష్ణుడి కోపం మాత్రం ఇంకా చల్లార్చలేకపోతున్నారు. ఆయన జైలుకి వెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో, ఈ సమస్యకి పరిష్కారం దొరకడంలేదు.

తెలుగుదేశం అదినేత చంద్రబాబునాయుడు తృతియ ఫ్రంట్ ఏర్పాటు పై తులసిరెడ్డి స్పందించారు. బాబువి పగటి కలలూ అని వ్యాఖ్యానించారు. తృతీయ ఫ్రంట్‌లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందని చంద్రబాబు అనడం పెద్ద జోక్ అని పీసీసీ అధికార ప్రతినిధి కూడా అయిన తులసిరెడ్డి ఎద్దేవా చేశారు.

చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.

తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.

There seems to have common sentiment for Tollywood heroes that brought them the needed luck. It’s nothing but the Police Uniform. Mahesh babu was seen as police in “Dookudu” and the movie was a big hit in Mahesh’s career after 3 continuous debacles like “Sainikudu”, “Athidi” and “Khaleja”.

Young Rebel Star Prabhas starrer Mirchi is all set to cross the 100-day mark in 28 theaters in Andhra Predesh. The film took a huge opening at the box office and registered record first day collections, this is

Adivi Sesh, who played baddie in Pawan Kalyan starrer 'Panja' is all set to entertain Telugu movie lovers as a hero with his third movie 'Kiss'. Priya Banerjee is making her debut as a heroine opposite to Sesh and Krishnudu is playing a cameo in this romantic comedy film. 'Vinayakudu' and 'Village lo Vinayakudu' director

ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్ డైలాగులు ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో రాబోయే డైలాగు

58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్

సినిమాలలో అశ్లీలత అంతులేకుండా పోతుంది. బాలీవుడ్, కన్నడ, మళయాళం, తమిళ సినిమాలతో పోలిస్తే తెలుగులో ఆందాల ఆరబోత కాసింత తక్కువే. ఇక బాలీవుడ్ ఎప్పుడో బరితెగించి పోయింది. అయితే అసభ్యకరంగా నటిస్తున్నారని ప్రముఖ సినీ తారలు అనుష్క, ప్రియమణిలపై కోర్టులో ఫిర్యాదు నమోదైంది.