కొండా కుటుంబానికి పవర్ పోయిందా?
Publish Date:Jul 31, 2012
పరకాల అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కొండాసురేఖ ఓటమి పాలయ్యారు. తాజాగా ఆమె భర్త కొండా మురళి ఎమ్మెల్సీ పదవిపై అనర్హతా వేటు పడిరది. దీంతో ఒక్కసారిగా కొండా కుటుంబానికి పవర్పోయిందని తెలంగాణాప్రాంతంలో చర్చిస్తున్నారు. ఓడిపోయినా నిన్ను వదులుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి, సురేఖకు హామీ ఇచ్చారు. కనీసం భర్తకు ఎమ్మెల్సీ ఉంది కాబట్టి నెట్టుకురావచ్చని అనుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్సీగా కొనసాగేందుకు ఎటువంటి అర్హత లేదని మండలి ఛైర్మన్ చక్రపాణి ప్రకటించారు. దీంతో పాటు అనర్హతావేటును అమలు చేశారు.
మొదటి నుంచి వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన కొండా కుటుంబం వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది. కొండా సురేఖ పరకాల అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఎప్పటికైనా ఈ అనర్హతా వేటు ఖాయమని ముందుగానే అవగాహన ఉన్నందున మురళి దానిపై ఎటువంటి స్పందన వ్యక్తం చేయలేదు. భవిష్యత్తులో వైకాపాను బలోపేతం చేసుకుంటూ పోవచ్చనే లెక్కలో ఈ ఇద్దరు ఉన్నారు. అందుకే పవర్ను వదిలేసి ప్రజల బాట పట్టేందుకు కార్యక్రమాలు రూపొందించుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి సురేఖ అథికారం కూడా కాంగ్రెస్ను వదిలిరావటం వల్లే పోయిందనే అందరికీ తెలిసిన విషయమే. మొత్తానికి పవర్ వదులుకుని వైకాపానేతలుగా ఈ కుటుంబం స్థిరపడేందుకు కృషి ప్రారంభిస్తోంది.
ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను పోలీసు స్టేషన్ కి ఈడ్చి వారి ఉద్యోగాలు పోగొట్టడం ఇష్టం లేక, ఏదో లైట్ గా చిన్న కోటింగు మాత్రమే ఇచ్చి వదిలేసి తన విశాల హృదయం ప్రదర్శించుకొన్నాడు. సామాన్య ప్రజల పట్ల అతనికున్న అభిమానం అటువంటిది మరి.
కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబ విభేదాలు వీధిన పడ్డాయి. నిన్నటిదాకా అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు పార్టీ కార్యాలయానికి తాళాలు వేసేదాకా వచ్చాయి. కృష్ణా జిల్లా కంచికచర్లలోని టీడీపీ కార్యాలయానికి ఈ ఉదయం దేవినేని ఉమ్మ తమ్ముడు చంద్రశేఖర్ తాళం వేశారు.
బయ్యారం గనులను వైజాగ్ స్టీల్ ప్లాంటుకి కేటాయించడంపై జరిగిన రగడ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చల్లబడిన తెలంగాణా ఉద్యమానికి బయ్యారం మళ్ళీ కొత్త ఊపిరి పోసింది. కానీ, దానిని కొత్తగా వచ్చిన ఇతర అంశాలు వెనక్కి నెట్టడంతో మళ్ళీ బయ్యారం చల్లబడింది. తెరాస మరిచిపోయిన ఆ అంశాన్ని కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ స్వయంగా త్వరలో కెలికేందుకు సిద్ధం అవుతోంది.
వారు గ్రౌండులో వేసే బంతులు, కొట్టే షాట్స్, చేసే పరుగులను చూసి, ఆకాశంలో చందమామను తనదేననుకొని ఆనందపడే పసిపాపాయిలా, వారి ఆట కూడా అంతా తమకోసమే అని వెర్రి భ్రమలో ఇంత కాలం అభిమానులు ఆనందపడుతూ వచ్చారు. కానీ, వారు ఆడే ఆ ఆటని వారుకాక వెనుక నుండి మరెవరో ఆడిస్తున్నారని తెలిసినప్పుడు సగటు అభిమాని గుండె బ్రద్దలయి బాధతో విలవిలలాడాడు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీ లో కొన్ని సీన్లకు కత్తెర వేసిన సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఈ నెల 31న 'ఇద్దరమ్మాయిలతో' గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 'దేశముదురు' సూపర్ హిట్ తరువాత
సూపర్స్టార్ రజనీకాంత్ మొదటిసారిగా ఓ హిందీ పాటను పాడారు. ఇప్పటికే 'కొచ్చాడయాన్' తమిళ వెర్షన్ కోసం వైరముత్తు రాసిన పాటను పాడిన ఆయన ఇప్పుడు అదే సినిమా హిందీ వెర్షన్లో ఇర్షాద్ కమిల్ రాసిన పాటను పాడటం విశేషం. 'లవ్ ఆజ్ కల్', 'రాక్స్టార్' సినిమాలతో గేయ రచయితగా ఇర్షాద్ మంచి పేరు సంపాదించుకున్నాడు.
హర్భజన్ సింగ్ బౌలింగ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టడంతో
‘పరుగుల యంత్రం’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే సచిన్ టెండూల్కర్ 39 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు 40సం.లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ సంఘాలు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నారు.
Gurunath Meiyappan, son-in-law of BCCI Board President N.Srinivasan, was arrested by Mumbai crime branch police on yesterday evening at Mumbai airport. He was grilled for 3 hours about his involvement in spot fixing and betting on the ongoing IPL matches.
YSR Congress party president Jagan Mohan Reddy, who was arrested by CBI in connection with disproportionate assets cases will complete one year in jail on May27th. Hence, his party leaders have planned to conduct two-day state wide protests on May 27th and 28th. They are also planning for a candle light march in the evenings on 27th and 28th.
Kakani Govardhan Reddy, the convener of YSR Congress party of Nellore has resigned to his post few weeks ago for encouraging his rival group in the district by the party leadership.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీ లో కొన్ని సీన్లకు కత్తెర వేసిన సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఈ నెల 31న 'ఇద్దరమ్మాయిలతో' గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 'దేశముదురు' సూపర్ హిట్ తరువాత
సూపర్స్టార్ రజనీకాంత్ మొదటిసారిగా ఓ హిందీ పాటను పాడారు. ఇప్పటికే 'కొచ్చాడయాన్' తమిళ వెర్షన్ కోసం వైరముత్తు రాసిన పాటను పాడిన ఆయన ఇప్పుడు అదే సినిమా హిందీ వెర్షన్లో ఇర్షాద్ కమిల్ రాసిన పాటను పాడటం విశేషం. 'లవ్ ఆజ్ కల్', 'రాక్స్టార్' సినిమాలతో గేయ రచయితగా ఇర్షాద్ మంచి పేరు సంపాదించుకున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్షా’ సినిమా 50 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది. మొత్తం 60 సెంటర్లలో ఈ సినిమా అర్థ శతదినోత్సవాన్ని దిగ్విజయంగా జరుపుకుంటోంది. బండ్ల గణేష్బాబు నిర్మించిన ఈ భారీ చిత్రం నైజాం ప్రాంతంలో 9 థియేటర్లలోను
ప్రముఖ సినీ నటి అంజలి మీద చెన్నై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడు కళంజియం పరువు నష్టం కేసులో ఈ రోజు నటి అంజలి కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఆమె హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు జూన్ 5న ఖచ్చితంగా హాజరుకావాలని సైదాపేట కోర్టు ఆదేశించింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' లో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను యాంకర్ అనసూయ ఖండించింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిన మాట నిజమే
బయ్యారం గనులను వైజాగ్ స్టీల్ ప్లాంటుకి కేటాయించడంపై జరిగిన రగడ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చల్లబడిన తెలంగాణా ఉద్యమానికి బయ్యారం మళ్ళీ కొత్త ఊపిరి పోసింది. కానీ, దానిని కొత్తగా వచ్చిన ఇతర అంశాలు వెనక్కి నెట్టడంతో మళ్ళీ బయ్యారం చల్లబడింది. తెరాస మరిచిపోయిన ఆ అంశాన్ని కాంగ్రెస్ పార్టీయే మళ్ళీ స్వయంగా త్వరలో కెలికేందుకు సిద్ధం అవుతోంది.
వారు గ్రౌండులో వేసే బంతులు, కొట్టే షాట్స్, చేసే పరుగులను చూసి, ఆకాశంలో చందమామను తనదేననుకొని ఆనందపడే పసిపాపాయిలా, వారి ఆట కూడా అంతా తమకోసమే అని వెర్రి భ్రమలో ఇంత కాలం అభిమానులు ఆనందపడుతూ వచ్చారు. కానీ, వారు ఆడే ఆ ఆటని వారుకాక వెనుక నుండి మరెవరో ఆడిస్తున్నారని తెలిసినప్పుడు సగటు అభిమాని గుండె బ్రద్దలయి బాధతో విలవిలలాడాడు.
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అకస్మాతుగా దేశంలో (అంటే తెలుగుదేశంలో కాదన్నమాట) పెరిగిపోతున్ననల్లధనం గురించి చింత పట్టుకొంది. నల్లదనాన్ని అరికట్టేందుకు ఆయనే ఒక మంచి ఉపాయం కూడా కనిపెట్టారు. దేశంలో 500, 1000 రూపాయల నోట్లను వెంటనే రద్దు చేస్తే నల్లధనం బెడద కూడా వదిలిపోతుందని ఆయన శలవిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలంగాణా అంశంతో తెరాసతో, ఇక్కడ జగన్ విడుదల షరతుతో వైకపాతో పొత్తులు లేదా విలీనాల ఒప్పందాలు చేసుకొంటే రాబోయే ఎన్నికలలో తేదేపాకు చెక్ పెట్టే అవకాశం ఉంది.
ఆరో తరగతి లోనే 10th క్లాసు పాఠాలు, 8th క్లాసు నుంచే IIT కోచింగ్, లేదంటే ఎంసెట్ సిలబస్ బోధనా అంటూ... ఇలా పిల్లల మీద మోయలేని భారాన్ని మోపేస్తున్నాం, ఫలితం... ఆ పిల్లల్లో జిజ్ఞాస, విషయ పరిజ్ఞానం తగ్గిపోయి భాష సామర్థ్యాలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లోపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి వల్ల హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాలు శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావులను తన మంత్రి వర్గం నుండి తప్పించారు. దీనితో ఒక అధ్యాయం ముగియగా, మరిన్ని కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి.
కళ్ళ ఆకారానికి పరిపూర్ణతని, ముఖానికి ఒక తీరైన అందాన్ని ఇచ్చేవి కనుబొమ్మలు చాల మంది రొటిన్ గా కనుబొమ్మలు షేప్ చేయించుకుంటారు కాని ఎలా చేస్తే తమ ముఖానికి నప్పుతాయో అలోచించరు అంటున్నారు బ్యూటీ నిపుణులు- హావ భావ ప్రకటనలలో ప్రముఖ పాత్ర పోషించే ఈ కనుబొమ్మల గురించి తెల్సుకోవలసిన విషయాలన్నో వున్నాయి.
World's Craziest Tattoos
Planning is very important in order to keep the functioning of a house streamlined. Systematically thinking about financial planning can help a household immensely.
Kerala beauty Samantha, who earlier paired with Naga Chaitanya in ‘Em Maya Chesave’ and ‘Auto Nagar Surya’ is once again pairing with him in film tentatively titled as Manam, in which his grand father Akkineni Nageswara rao and father Nagarjuna are also acting.
Mega Hero Allu Sirish debut film "Gouravam" movie got average talk and it was a message oriented movie. Allu Sirish’s second film will be directed by Maruthi, who has earlier directed the films ‘Ee Rojullo’ and ‘Bus Stop’.
Allu Arjun's forthcoming movie 'Iddarammayilatho' has completed censor and obtained U/A certificate by the authorities. Amala Paul and Catherine Tresa are playing female lead in 'Iddarammayilatho' which is being directed by Puri Jagannath. Music of Iddarammayilatho is by Devi Sri Prasad.
వయసుతో సంబంధం లేకుండా ఈ మద్య తరచూ మనం వింటున్న అనారోగ్యం పేరు " గుండె జబ్బు " అందుకు అనేక కారణాలు ఉన్నా మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించడంవల్ల గుండె జబ్బులను చాల వరకు నియంత్రిచవచ్చు. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది
Papayas offer not only the luscious taste, but are rich sources of antioxidant nutrients such as carotenes, vitamin C and flavonoids.
Garlic is one of the most valuable and versatile foods on the planet. Known as one of the oldest medicinal plants, garlic is a widely recognized health enhancing supplement.


