దర్శకుడు రాఘవేంద్రరావుకు హైకోర్ట్ నోటీసులు

Publish Date:Jul 23, 2012

తెలుగు సినిమా దర్శకుడు రాఘవేంద్రరావుకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది.  సినీమ్యాక్స్ స్థలం వివాదం పై వివరణ ఇవ్వాలని హైకోర్ట్ దర్శకుడు రాఘవేంద్రరావుకు నోటీసులు జారీ చేసింది.  ప్రభుత్వం కేటాయించిన స్థలంలో వాణిజ్య కార్యకలపాలపై వివరణ ఇవ్వలని కోరింది.  రాఘవేంద్రరావుతో పాటు ప్రభుత్వానికి కూడా కోర్ట్ నోటిసులు జారి చేసింది. కేసు విచారణ రెండు వారాల పాటు వాయిదా వేసింది.

''మొదట పద్మాలయ స్టూడియో వ్యవహారంలో డబ్బు తీసుకున్నారని ఆరోపించిన రఘునందన్ తర్వాత సినీమాక్స్, రాజీవ్ రహదారి, ఎమ్మార్ అంటూ రోజుకో మాట మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడ్డారంటూ చాలా ఆరోపణలు చేశావు. సీడీలు, సీసీ పుటేజిలు చాలా ఆధారాలు ఉన్నాయన్నావు.

ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో కళంకిత మంత్రులను పార్టీలోకి ఆకర్షించేందుకు గాలం వేస్తున్న వైకాపా, మరో వైపు పార్టీకి కష్టకాలంలో వెన్నంటి ఉన్న కొణతాల రామకృష్ణను అదే కాంగ్రెస్ పార్టీకి అప్పగించేందుకు సిద్దం అవుతుండటం విశేషం.

నిన్న మొన్నటి వరకు జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ని మాత్రం బలిపశువుని చేసి, అదే కేసులో సీబీఐ చేత తప్పుపట్టబడిన మంత్రులను వెనకేసుకువస్తున్నారని కాంగ్రెస్ పార్టీని, కిరణ్ కుమార్ రెడ్డిని తప్పుపడుతూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, మొన్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను పదవులలోంచి తప్పించగానే, అకస్మాత్తుగా కొత్త రాగం అందుకొని వారిరువురూ కాంగ్రెస్-తెదేపాల రాజకీయ చదరంగంలో బలిపశువులయ్యారని వారిపై సానుభూతి కురిపించింది.

ఆరో తరగతి లోనే 10th క్లాసు పాఠాలు, 8th క్లాసు నుంచే IIT కోచింగ్, లేదంటే ఎంసెట్ సిలబస్ బోధనా అంటూ... ఇలా పిల్లల మీద మోయలేని భారాన్ని మోపేస్తున్నాం, ఫలితం... ఆ పిల్లల్లో జిజ్ఞాస, విషయ పరిజ్ఞానం తగ్గిపోయి భాష సామర్థ్యాలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లోపిస్తున్నాయి.

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బహుబలి'లో ఓ పాత్ర చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంత వరకు దర్శకత్వం మీద దృష్టి పెట్టిన రాజమౌళి, తన నటనను కూడా ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.

సీనియర్ హాస్యనటుడు అలీ గౌరవ డాక్టరేట్ దక్కిందన్న విషయం తెలియడంతో హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనను అభినందించారు. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది?' సినిమా సెట్స్‌పై ప్రత్యేక కేక్‌ను తెప్పించి అలీ చేత కట్ చేయించారు.

హర్భజన్ సింగ్ బౌలింగ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టడంతో

‘పరుగుల యంత్రం’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే సచిన్ టెండూల్కర్ 39 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు 40సం.లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ సంఘాలు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నారు.

LATEST NEWS

The intention behind showering sympathy on the tainted Congress ministers by YSR Congress party is to attract them into party, with which it believes will fall onto safe side.

The expelled TRS leader Raghunandan rao, who lodged a complaint with CBI today against TRS leaders has stated that TRS leaders have collected Rs.10 crores from industrialist Nimmagadda Prasad and rather huge amount from Stylish Homes MD Ranga rao for launching T news channel and news paper.

Ponnam Prabhakar and K.Jana Reddy, who used to be in front runners in the Telangana fight inside the party have declared that they would like to continue their fight for Telangana but will remain in Congress party only.

ALL IN ONE NEWS

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బహుబలి'లో ఓ పాత్ర చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంత వరకు దర్శకత్వం మీద దృష్టి పెట్టిన రాజమౌళి, తన నటనను కూడా ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.

సీనియర్ హాస్యనటుడు అలీ గౌరవ డాక్టరేట్ దక్కిందన్న విషయం తెలియడంతో హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనను అభినందించారు. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది?' సినిమా సెట్స్‌పై ప్రత్యేక కేక్‌ను తెప్పించి అలీ చేత కట్ చేయించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' టీజర్ రిలీజైంది. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఈ టీజర్ ను విడుదల చేశారు. ఈ టిజర్ లో ఎన్టీఆర్ సూపర్ గా వున్నాడనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. టీజర్ లో 'బుడ్డోడు' అన్న దాని మీద ఓ పవర్ ఫుల్ డైలాగ్ పేల్చాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్‌.. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లింఖించిన పేరు.. ఆ పేరు లేకుండా తెలుగు సినిమా అనే ప్రస్థానం పూర్తి కాదు.. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. ఆ పేరు కొందరికి దైవం అయితే కొందరికి మాత్రం అదే పేరు బాధ్యత.. అలాంటి బాధ్యతను అతి చిన్న వయసులో తీసుకున్న నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌..

పంజా సినిమాతో క్రేజ్ ని సంపాదించుకున్న అడివి శేష్, మరోసారి 'కిస్' మూవీ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టైటిల్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సాంగ్ ని హాలీవుడ్ స్టైల్లో చిత్రీకరించారు. ఈ వీడియో సాంగ్ రిలీజ్ అయిన తరువాత సినిమా పై అంచనాలు కూడా పెరిగాయి.

నిన్న మొన్నటి వరకు జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ని మాత్రం బలిపశువుని చేసి, అదే కేసులో సీబీఐ చేత తప్పుపట్టబడిన మంత్రులను వెనకేసుకువస్తున్నారని కాంగ్రెస్ పార్టీని, కిరణ్ కుమార్ రెడ్డిని తప్పుపడుతూ వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, మొన్న మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను పదవులలోంచి తప్పించగానే, అకస్మాత్తుగా కొత్త రాగం అందుకొని వారిరువురూ కాంగ్రెస్-తెదేపాల రాజకీయ చదరంగంలో బలిపశువులయ్యారని వారిపై సానుభూతి కురిపించింది.

ఆరో తరగతి లోనే 10th క్లాసు పాఠాలు, 8th క్లాసు నుంచే IIT కోచింగ్, లేదంటే ఎంసెట్ సిలబస్ బోధనా అంటూ... ఇలా పిల్లల మీద మోయలేని భారాన్ని మోపేస్తున్నాం, ఫలితం... ఆ పిల్లల్లో జిజ్ఞాస, విషయ పరిజ్ఞానం తగ్గిపోయి భాష సామర్థ్యాలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లోపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి వల్ల హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాలు శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావులను తన మంత్రి వర్గం నుండి తప్పించారు. దీనితో ఒక అధ్యాయం ముగియగా, మరిన్ని కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి.

ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానికి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ గనుక ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు.

ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చాలా నెలల తరువాత కే.కేశవ్ రావుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో దాదాపు గంటసేపు పైగా చర్చించారు. అనంతరం కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీతో పార్టీ విషయాలు, తన స్వంత విషయాలు అన్నీ మాట్లాడానని, సమావేశంపట్ల తానూ చాలా సంతృప్తితో ఉన్నానని ఆయన తెలియజేసారు.

బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అక్రమాలపై సీబీఐ తయారు చేసిన రహస్య నివేదికలో మార్పులు చేర్పులు చేసినందుకు తన పదవి కోల్పోయిన న్యాయ శాఖామంత్రి అశ్వినీ కుమార్ స్థానంలోకి వచ్చిన కపిల్ సిబాల్ 24గంటలు కూడా గడువక ముందే వివాదంలో చిక్కుకొన్నారు.

World's Craziest Tattoos

Planning is very important in order to keep the functioning of a house streamlined. Systematically thinking about financial planning can help a household immensely.

 No matter how inundated you are with your professional commitments, making that bit of commitment to stay calm is very much important for a blissful life.

Super Star Mahesh Babu's upcoming movie 'Aagadu' is likely to hit the floors in the month of August. Director Srinu Vailta is currently in USA and he has completed the script work already. Mahesh is currently busy shooting for an untitled film under Sukumar's direction. Aagadu will be a very important film for Srinu

Ramayya Vasthavayya teaser, Ramayya Vasthavayya first look teaser, NTR Ramayya Vasthavayya teaser, Harish Shankar Ramayya Vasthavayya teaser, shruthi hassan Ramayya Vasthavayya teaser

Jr NTR, popularly known as Young Tiger and Baadshah by his fans, is celebrating his birthday today. Born to Nandamuri Harikrishna and Shalini on May 20, 1983, NTR made debut into films as a child artist in Legend NTR's movie Brahmarshi Viswamitra. As a hero, NTR's first film Ninnu Choodalani was

Papayas offer not only the luscious taste, but are rich sources of antioxidant nutrients such as carotenes, vitamin C and flavonoids.

Garlic is one of the most valuable and versatile foods on the planet. Known as one of the oldest medicinal plants, garlic is a widely recognized health enhancing supplement. 

One quick way to lower your blood pressure could be as simple as drinking a glass of beetroot juice, researchers say.