ప్రత్యేకతెలంగాణా ఓ నెరవేరని కల?
Publish Date:Jul 23, 2012
ప్రత్యేకతెలంగాణా రాష్ట్రం అనేది ఓ నెరవేరని కలగా మిగులుతుందని నేటి రాజకీయవాతావరణం తేటతెల్లం చేస్తోంది. దేశ తొలిపౌరునిగా, భారత రాష్ట్రపతిగా ప్రణబ్ముఖర్జీ ఎన్నిక తెలంగాణావాదులకు ఓ పెద్దషాక్. భారీమెజార్టీతో ఆయన గెలుపొందినందున(70శాతం) తెలంగాణా వచ్చే సమస్యే లేదని రాజకీయ మేథావులు స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా పొరబాటున తెలంగాణాకు అనుకూలంగా స్పందిస్తే మరో కాంగ్రెస్ నాయకుడు దాన్ని ఖండిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణా అవసరమా? అన్న విషయంపై కేంద్రంలోని ఎంపీలు అందరూ ఒక్కతాటిపై లేరనేది జగమెరిగిన సత్యం.
ప్రత్యేకించి కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా కేంద్రపార్టీ నిర్ణయాలకు తలొంచాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే రాహుల్గాంధీ కాంగ్రెస్ పార్టీ తరుపున పూర్తిస్థాయి అథికారాన్ని పొందేందుకు సిద్ధమవటం వల్ల కాంగ్రెస్ ఆ హడావుడిలో బిజీగా ఉండిపోతుందని సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు ముగియకుండానే రాహుల్గాంథీ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శిగా పూర్తిస్థాయిలో పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అంతేకాకుండా జాతీయస్థాయిలో ఇప్పటికే ఆయన నేతలతో అన్నిరాష్ట్రాల్లోని పరిస్థితులూ తెలుసుకుని తాను ప్రధాని అయితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయో అన్న విషయం పరిశీలిస్తున్నారు. ప్రత్యేకించి రాహుల్ రాకతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే రాహుల్గాంధీ రాజకీయరంగ ప్రవేశం చేస్తే తాను మద్దతు ఇస్తానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బహిరంగంగా ప్రకటించారు. ఆ మాటకు ఇప్పటికీ తాము కట్టుబడి ఉంటామని వైకాపా గౌరవాథ్యక్షురాలు విజయమ్మ ఇటీవల ఢల్లీ పర్యటనలో ప్రధాని మన్మోహన్సింగ్తో అన్నారట.
సో! దీని వల్ల 2014 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి రాహుల్గాంధీ అయితే వైకాపా మద్దతు ఇవ్వటం ఖాయమని తేలుతోంది. ఈ నేపథ్యంలో తెరాస కోరుకున్న ప్రత్యేకరాష్ట్రం అసలు సాధ్యమవదు. అంతేకాకుండా వైకాపాను తెలంగాణాప్రాంతంలో పట్టుపెంచుకోమని కాంగ్రెస్ ప్రోత్సహిస్తోంది. ఎందుకంటే ఒకవేళ జగన్ విడుదలయ్యాక పార్టీ కొనసాగించినా తెలంగాణా ప్రాంతం నుంచి వైకాపా మద్దతు కాంగ్రెస్ కోరుకుంటోంది. 2012 పరకాల ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిని కొండా సురేఖ ఇచ్చిన గట్టిపోటీ కాంగ్రెస్ పార్టీని ఆకట్టుకుంది. ప్రధాని కూడా ఇదే విషయాన్ని గమనించి తెరాసకు ప్రత్యామ్నాయంగా వైకాపా చాపకింద నీరులా విస్తరించాలని సూచించారట. అందుకే విజయమ్మ ఢల్లీ నుంచి వచ్చాక తన కుమారుడితో చర్చలు జరిపి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో చేనేత కార్మికులకు మద్దతు నిరసనకార్యక్రమం రూపొందించింది. అలానే జగన్ కూడా మొన్నటి వరకూ టిఆర్ఎస్ అథినేత కెసీఆర్తో రహస్య మంతనాలు కొనసాగించి ఇప్పుడు అసలు ఆయనతో మాట్లాడేందుకూ ఇష్టపడటం లేదట.
తెలంగాణా గురించి చర్చలు నిర్వహించే పరిస్థితుల్లో కాంగ్రెస్ అథిష్టానం ఇప్పుడు లేదు. రాష్ట్రపతి ఎన్నికల తరువాత తెలంగాణా గురించి ప్రతిపాదిద్దామని కెసీఆర్ భావించారు. ఈలోపే రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వం తెరపైకి రావటంతో కాంగ్రెస్ సీనియర్లు ఆ విషయంపైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. నాటి రాజీవ్గాంధీతో సమానంగా రాహుల్కు క్రేజ్ పెంచేపనిలో కాంగ్రెస్ నేతలు మునిగిపోవటంతో తెలంగాణా ఇప్పట్లో రానట్లే అని మేథావులు సైతం తేలుస్తున్నారు. అలా అని కాంగ్రెస్ అధిష్టానాన్ని కెసీఆర్ సంప్రదించకుండా తెలంగాణాలోనే కొత్తచిచ్చు రగులుతోంది. వైకాపా, తెరాస తెలంగాణా ప్రాంతంలో నిరసనల ద్వారా బలప్రదర్శనకు సిద్ధమయ్యాయి. ఈ ప్రదర్శనల హోరు తరువాత కాంగ్రెస్ ప్రకటించే స్థానికఎన్నికలతో 2014 ఎన్నికల దాకా తెలంగాణా అంశం పోస్టుపోన్ అయింది. దీంతో ఆ ఎన్నికలే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రానికి రిఫరెండం అవుతాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇక తెలంగాణా ప్రత్యేకరాష్ట్ర డిమాండు 2014 అజెండా అంశం కాక తప్పదంటున్నారు పరిశీలకులు. మరి కెసీఆర్ మరో జోస్యం సక్సెస్ అయిందా? లేక ఫెయిల్ను ఎలా కవర్ చేస్తారు? వంటి ప్రశ్నలు ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చాయి. కాలమే దీనికి సమాధానాలు ఇవ్వాలి మరి.
తెలుగువారికి రెండు రాష్ట్రాలుంటే తప్పేంటని పిసీసీ అథ్యక్షుడు బొత్సా సత్యన్నారాయణ చేసిన వ్యాఖ్యలు తెలంగాణా వాదులకు ప్రత్యేకరాష్ట్ర ఆశలు పెంచాయి. అసలు ఈ వ్యాఖ్యలే యాథృచ్ఛికమని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు అన్నారు. తెలంగాణా కలిసుండాలా? విడిపోవాలా? అన్నది కేంద్ర నిర్ణయంపై ఆధారపడి ఉందని, అది బొత్సాకు ఆపాదించొద్దని ఆయన కోరారు. ప్రభుత్వం ఎన్నో క్లిష్టమైన సమస్యలను ఎదుర్కొంటున్న ఈ సమయంలో తెలంగాణా అంశం ఒక్కదానిపై చర్చించటం బాగోలేదన్నట్లు పాలడుగు వ్యాఖ్యలున్నాయి. ఇంకా కాంగ్రెస్ అథిష్టానం ప్రత్యేక తెలంగాణా అంశంపై ఒక అభిప్రాయానికి రాలేదని బొత్సా, పాలడుగు ప్రకటనలను బట్టి అర్థం చేసుకోవాలి. ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటే ఇలాంటి వైరుథ్య ప్రకటనలు వెలువడేది కాదు.
తెలుగుదేశం పార్టీతో సీపీఐ, సీపీఎం పార్టీలకు మొదటి నుండి సత్సంబంధాలే ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ రెండు పార్టీలలో సీపీఎం సమైఖ్యాంధ్ర కి మద్దతు ఇస్తుండగా, సీపీఐ ప్రత్యేక తెలంగాణాకు మద్దతు ఇస్తోంది. అందువల్ల ఆ రెండు పార్టీలు కూడా సీమంధ్ర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీతో ఎన్నికల పొత్తులకి సిద్దమే అయినప్పటికీ, సీపీఐ మాత్రం తన తెలంగాణా వాదానికి అనుకూలంగా తెరాసతో పొత్తులకి మొగ్గు చూపుతోంది.
సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా దర్యాప్తు విషయంలో సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని, కానీ అదే సమయంలో సీబీఐ కూడా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని ఆయన అన్నారు. అంటే, చిలుక ఎగురవచ్చును కానీ మళ్ళీ పిలవగానే వచ్చి గూటికి చేరిపోవాలన్నమాట.
ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానికి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ గనుక ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు.
ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చాలా నెలల తరువాత కే.కేశవ్ రావుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో దాదాపు గంటసేపు పైగా చర్చించారు. అనంతరం కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీతో పార్టీ విషయాలు, తన స్వంత విషయాలు అన్నీ మాట్లాడానని, సమావేశంపట్ల తానూ చాలా సంతృప్తితో ఉన్నానని ఆయన తెలియజేసారు.
గీతా కృష్ణ సినీ అభిమానులకు అంతగా పరిచయం లేకపోయినా ఇండస్ట్రీలోని వారికి మాత్రం ఈ పేరు బాగా తెలుసు.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కోకిల, ప్రియతమా లాంటి సినిమాలతో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సింగర్ కూడా అవతారం ఎత్తి గత సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించాడు. తాజాగా మరో సారి సింగర్ అవతారం ఎత్తబోతున్నాడని సమాచారం. ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘అత్తారింటికి దారేది ’ సినిమా లో ఓ పాట పాడబోతున్నాడట.
హర్భజన్ సింగ్ బౌలింగ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టడంతో
‘పరుగుల యంత్రం’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే సచిన్ టెండూల్కర్ 39 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు 40సం.లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ సంఘాలు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నారు.
The newly elected Karnataka chief minister Siddaramaiah has formed his cabinet with 28 ministers today. Kannada actors Ambarish and Uma Sri are also inducted into cabinet as ministers.
It seems this time the elections mood has dawned upon political parties very early. Even while, there is almost 10 months time for general elections, political leaders are shaming the frogs with their early jumping practices from one party to other.
Although, CM Kiran Kumar Reddy is still busy discussing with party high command in New Delhi, back at home media is abuzz with the news that he is given free hand to deal with tainted ministers’ issue, decedents issue, reshuffling cabinet with his choice of ministers and facing 2014 elections. If this is to be believed, then it is against Congress functioning style.
గీతా కృష్ణ సినీ అభిమానులకు అంతగా పరిచయం లేకపోయినా ఇండస్ట్రీలోని వారికి మాత్రం ఈ పేరు బాగా తెలుసు.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కోకిల, ప్రియతమా లాంటి సినిమాలతో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సింగర్ కూడా అవతారం ఎత్తి గత సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించాడు. తాజాగా మరో సారి సింగర్ అవతారం ఎత్తబోతున్నాడని సమాచారం. ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘అత్తారింటికి దారేది ’ సినిమా లో ఓ పాట పాడబోతున్నాడట.
ప్రతి సారి లాగే ఈ ఏడు కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది.. భారీ సెట్టింగ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతులు.. హాలీవుడ్ స్టార్ల తళుకులతో రెడ్కార్పెట్ మరింత అందంగా ముస్తాబయింది.. కాని ప్రపంచ సినిమా తరుపున జరిగే వెండితెర పండుగలో పాల్గొనే భారతీయ ప్రముఖుల సంఖ్య మాత్రం ఎప్పుడు తక్కువే..
టాలీవుడ్ హీరో గోపీచంద్ మ్యారేజ్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్లో వైభవంగా జరిగింది. హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మాను గోపీచంద్ వివాహాం చేసుకున్నారు. ఈ పెళ్ళికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, రానా సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులు,
తన కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బనవ్వించే అల్లరి నరేష్ మరో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాను నటించిన కొత్త సినిమా ‘యాక్షన్’ విడుదలకు సిద్ధమవుతుండగా ‘జంప్ జిలానీ’ చేయడానికి కామిటయ్యాడు. తమిళ్ లో సుందర్.సి దర్శకత్వంలో వచ్చిన
ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానికి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ గనుక ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు.
ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చాలా నెలల తరువాత కే.కేశవ్ రావుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో దాదాపు గంటసేపు పైగా చర్చించారు. అనంతరం కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీతో పార్టీ విషయాలు, తన స్వంత విషయాలు అన్నీ మాట్లాడానని, సమావేశంపట్ల తానూ చాలా సంతృప్తితో ఉన్నానని ఆయన తెలియజేసారు.
బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అక్రమాలపై సీబీఐ తయారు చేసిన రహస్య నివేదికలో మార్పులు చేర్పులు చేసినందుకు తన పదవి కోల్పోయిన న్యాయ శాఖామంత్రి అశ్వినీ కుమార్ స్థానంలోకి వచ్చిన కపిల్ సిబాల్ 24గంటలు కూడా గడువక ముందే వివాదంలో చిక్కుకొన్నారు.
కర్ణాటక ఎన్నికలలో అవినీతికి వ్యతిరేఖంగా ప్రజలు తమ పార్టీకి ఓటేసి గెలిపించారని స్వయంగా కాంగ్రెస్ నేతలే గొప్పలు చెప్పుకొంటున్నందున, రానున్న ఎన్నికలలో కేంద్రం మనుగడకు కీలకమయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నఐదుగురు మంత్రులను, కేవలం వారిపై సానుభూతితో ప్రభుత్వంలో కొనసాగించేందుకు రాహుల్ గాంధీ అంగీకరిస్తారని భావించలేము. ఒకసారి ప్రభుత్వం నుండి వారిని పక్కన పెట్టేసిన తరువాత, ఇక వారి పట్ల ప్రభుత్వానికే కాదు పార్టీకి కూడా క్రమంగా ఆసక్తి తగ్గిపోతుందని చెప్పడానికి మంత్రి మోపిదేవి వెంకట రమణే ఒక చక్కటి ఉదాహరణ.
ప్రజాస్వామ్యం పేరిట అధికారం కోసం జరిగే ఈ పోటీలో పార్టీలు, సిద్ధాంతాలు, ఉద్యమాలు, నీతి నియమాలు, ఆదర్శాలు అన్ని ఎందుకు పనికిరానివిగా మిగిలిపోతే, డబ్బు, పలుకుబడి, పరిచయాలు, కులం అనేవి మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. ఇటువంటి ధనికులను పార్టీలు తమ ప్రతినిధులుగా నిలబెడితే వారికి అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు కులాల, మతాల, ప్రాంతాల కళ్ళద్దాలు ధరించి క్యులలోనిలబడి మరీ వారికి ఓటేసి వచ్చి తమ కులపోడికి ఓటేసి వచ్చి ప్రజాస్వామ్యం నిలబెట్టడంలో ఉడతా భక్తిగా తమ వంతు పాత్ర పోషించామని సంతృప్తి పడుతుంటారు.
కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ, యుపీయే ప్రభుత్వంలో బయటపడుతున్న కుంభకోణాలను, అవినీతి భాగోతాలను ఎప్పటికప్పుడు పార్లమెంటులో గట్టిగా ఎండగడుతూ అవినీతికి పాల్పడిన మంత్రులను ఇంటికి సాగనంపడంలో విజయవంతం అవుతుంటే, ఇక్కడ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలయిన తెదేపా, తెరాస, మరియు వైయస్సార్ కాంగ్రెస్ మూడు కూడా ఈవిషయంలో విఫలమవుతున్నాయి.
World's Craziest Tattoos
Planning is very important in order to keep the functioning of a house streamlined. Systematically thinking about financial planning can help a household immensely.
No matter how inundated you are with your professional commitments, making that bit of commitment to stay calm is very much important for a blissful life.
There seems to have common sentiment for Tollywood heroes that brought them the needed luck. It’s nothing but the Police Uniform. Mahesh babu was seen as police in “Dookudu” and the movie was a big hit in Mahesh’s career after 3 continuous debacles like “Sainikudu”, “Athidi” and “Khaleja”.
Young Rebel Star Prabhas starrer Mirchi is all set to cross the 100-day mark in 28 theaters in Andhra Predesh. The film took a huge opening at the box office and registered record first day collections, this is
Adivi Sesh, who played baddie in Pawan Kalyan starrer 'Panja' is all set to entertain Telugu movie lovers as a hero with his third movie 'Kiss'. Priya Banerjee is making her debut as a heroine opposite to Sesh and Krishnudu is playing a cameo in this romantic comedy film. 'Vinayakudu' and 'Village lo Vinayakudu' director
Papayas offer not only the luscious taste, but are rich sources of antioxidant nutrients such as carotenes, vitamin C and flavonoids.
Garlic is one of the most valuable and versatile foods on the planet. Known as one of the oldest medicinal plants, garlic is a widely recognized health enhancing supplement.
One quick way to lower your blood pressure could be as simple as drinking a glass of beetroot juice, researchers say.


