వైకాపా అంటే తెరాసకు భయమా?

Publish Date:Jul 23, 2012

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే తెలంగాణా రాష్ట్ర సమితి(తెరాస) భయపడుతోంది. అసలు తెలంగాణా ప్రాంతంలోనూ సమైక్యవాదాన్ని వినిపించి 2012 పరకాల ఉపఎన్నికల్లో దాదాపుగా విజయవంతమైన వైకాపా గురించి తక్కువ అంచనా వేయలేని స్థితిలో తెరాస ఉంది. చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న చందాన్న తెరాస నిరసనకార్యక్రమాల ద్వారా వైకాపాపై తెలంగాణా ప్రాంతంలో వ్యతిరేకత పెంచేందుకు కృషి చేస్తోంది. ఎంత కృషి చేసినా పరకాల ఉపఎన్నికల్లో మెజార్టీ కేవలం 1500ఓట్లు వచ్చాయన్న విషయాన్ని తెరాస జీర్ణించుకోలేకపోతోంది. వైకాపా అన్న పేరు వినగానే తెరాస నాయకులు ఉలిక్కిపడుతున్నారు.


వైకాపా అథినేత జగన్మోహనరెడ్డి చంచల్‌గూడా జైలులో ఉన్నప్పుడే రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉంటే వైకాపా తరుచుగా ఆందోళనలు, కార్యక్రమాలు కొనసాగిస్తే తమ ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర డిమాండు దెబ్బతింటుందని తెరాస అభిప్రాయపడుతోంది. తెలంగాణా ప్రాంతంలో నిరసనకార్యక్రమాలకు భారీస్పందన ఉంటుందనే సూత్రాన్ని నమ్మిన తెరాస, వైకాపా రెండూ కూడా తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో చేనేతకార్మికుల సంఖ్య ఎక్కువ. వీరు ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉన్నారన్న విషయం తెలుసుకునే వైకాపా అక్కడ తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నిరసనకార్యక్రమాలు నిర్వహించటం ద్వారా బలాన్ని పెంచుకోవచ్చని భావిస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పటికే చేనేత కార్మికులను ఆకట్టుకున్నాయి. అందుకే కొందరు పార్టీ సభ్యత్వాన్నీ కోరారన్న సంగతీ వైకాపా నేతలు విజయమ్మ ముందుంచారు. దీంతో అటు నిరసనకార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మంచి ఉద్యమం అన్న ఖ్యాతి, పార్టీ బలోపేతం జరుగుతాయని విజయమ్మ భావిస్తున్నారు. ఆమె రాకుండానే అడ్డుకోవాలని, ఒకవేళ నిరసనకార్యక్రమం ప్రారంభించాకనైనా ఆమెను నిలువరించాలని తెరాస భావిస్తోంది.



ఎందుకంటే తమ కార్యకర్తల బలాన్ని ఆమె లాగేసుకుంటారన్న భయం తెరాసను వెంటాడుతోంది. అందుకే ముందస్తుగా కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో మహిళాకార్యకర్తలు తెరాస తరుపున భారీర్యాలీలు నిర్వహించారు. నల్గొండలోని క్లాక్‌టవర్‌ వద్ద విజయమ్మ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. అయినా విజయమ్మ కార్యక్రమం ఆగకుండా బహిరంగంగా అడ్డుకుంటామన్న తెరాస నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టులు అన్యాయమని మాజీ ఎంపి వినోద్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా తమ నిరసన కార్యక్రమాలు కొనసాగించుకునే హక్కుంటుందని, విజయమ్మ కార్యక్రమాన్ని అడ్డుకోవటం కన్నా ఆమెనే కొన్ని ప్రశ్నల ద్వారా నిలదీయటం తప్పులేదని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ తరుపున ప్రజాస్వామ్యయుతంగా శాంతిపద్దతుల్లో ఆమెను ప్రశ్నించాలని కార్యకర్తలకు ఆయన పిలుపు ఇచ్చారు.



విజయమ్మ చేపడుతున్న చేనేత దీక్షను విజయవంతం చేస్తే ఇప్పటి నుంచి 2014 ఎన్నికలకు కావాల్సిన బలాన్ని పుంజుకోవచ్చని పరకాల వైకాపా నాయకులు కొండా సురేఖ, ఇతర నాయకులు భావిస్తున్నారు. వీరి అభిప్రాయానికి తగ్గట్లు కాంగ్రెస్‌విప్‌ జగ్గారెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో విజయమ్మ కాలుమోపటానికి తెరాస అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. ఇతర పార్టీలు వస్తే తమను మర్చిపోతారన్న భయంతోనే తెరాస, జెఎసి విజయమ్మ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఏమైనా అన్ని పార్టీలూ కూడా తెరాసకు విజయమ్మ రాక భయం పుట్టిస్తోందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఉద్రిక్తవాతావరణాన్ని తీసుకువచ్చి అయినా వైకాపా నేతలను తెలంగాణాలో కాలు మోపకుండా చూడాలని తెరాస పన్నాగాలు బయటపడ్డాయి.

పూణే వారియర్స్ టీం యజమాని అయిన సహారా సంస్థ వచ్చే ఏడాదిలో జరిగే ఐపీయల్ మ్యాచుల నుండి తప్పుకొంటున్నట్లు ఈరోజు ప్రకటించింది.

మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిల రాజినామాలపై ఇంకా కాంగ్రెస్ మార్క్ డ్రామా కొనసాగుతూనే ఉంది. వారిద్దరూ మళ్ళీ కొత్తగా రాజినామాలు ఇవ్వకుండా, తాము ఇదివరకు ఇచ్చిన వాటికే కట్టుబడి ఉన్నామని చెప్పడంతో, వారిచ్చిన పాత రాజినామా లేఖలు దుమ్ము దులిపి గవర్నర్ కు పంపించవలసి ఉంది. కానీ, ఇంత వరకు అది కూడా జరుగలేదు.

ఆరో తరగతి లోనే 10th క్లాసు పాఠాలు, 8th క్లాసు నుంచే IIT కోచింగ్, లేదంటే ఎంసెట్ సిలబస్ బోధనా అంటూ... ఇలా పిల్లల మీద మోయలేని భారాన్ని మోపేస్తున్నాం, ఫలితం... ఆ పిల్లల్లో జిజ్ఞాస, విషయ పరిజ్ఞానం తగ్గిపోయి భాష సామర్థ్యాలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లోపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి వల్ల హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాలు శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావులను తన మంత్రి వర్గం నుండి తప్పించారు. దీనితో ఒక అధ్యాయం ముగియగా, మరిన్ని కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి.

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బహుబలి'లో ఓ పాత్ర చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంత వరకు దర్శకత్వం మీద దృష్టి పెట్టిన రాజమౌళి, తన నటనను కూడా ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.

సీనియర్ హాస్యనటుడు అలీ గౌరవ డాక్టరేట్ దక్కిందన్న విషయం తెలియడంతో హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనను అభినందించారు. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది?' సినిమా సెట్స్‌పై ప్రత్యేక కేక్‌ను తెప్పించి అలీ చేత కట్ చేయించారు.

హర్భజన్ సింగ్ బౌలింగ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టడంతో

‘పరుగుల యంత్రం’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే సచిన్ టెండూల్కర్ 39 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు 40సం.లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ సంఘాలు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నారు.

LATEST NEWS

The expelled TRS leader Raghunandan rao, who lodged a complaint with CBI today against TRS leaders has stated that TRS leaders have collected Rs.10 crores from industrialist Nimmagadda Prasad and rather huge amount from Stylish Homes MD Ranga rao for launching T news channel and news paper.

Ponnam Prabhakar and K.Jana Reddy, who used to be in front runners in the Telangana fight inside the party have declared that they would like to continue their fight for Telangana but will remain in Congress party only.

The suspended TRS leader Raghunandan rao has told the media that he has handed over the evidences to CBI JD Lakshmi Narayana today, which proves the offences made by TRS leaders.

ALL IN ONE NEWS

డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బహుబలి'లో ఓ పాత్ర చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంత వరకు దర్శకత్వం మీద దృష్టి పెట్టిన రాజమౌళి, తన నటనను కూడా ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.

సీనియర్ హాస్యనటుడు అలీ గౌరవ డాక్టరేట్ దక్కిందన్న విషయం తెలియడంతో హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనను అభినందించారు. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది?' సినిమా సెట్స్‌పై ప్రత్యేక కేక్‌ను తెప్పించి అలీ చేత కట్ చేయించారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'రామయ్యా వస్తావయ్యా' టీజర్ రిలీజైంది. జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఈ టీజర్ ను విడుదల చేశారు. ఈ టిజర్ లో ఎన్టీఆర్ సూపర్ గా వున్నాడనే అభిప్రాయం అభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. టీజర్ లో 'బుడ్డోడు' అన్న దాని మీద ఓ పవర్ ఫుల్ డైలాగ్ పేల్చాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్‌.. తెలుగు సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లింఖించిన పేరు.. ఆ పేరు లేకుండా తెలుగు సినిమా అనే ప్రస్థానం పూర్తి కాదు.. అందుకే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు.. ఆ పేరు కొందరికి దైవం అయితే కొందరికి మాత్రం అదే పేరు బాధ్యత.. అలాంటి బాధ్యతను అతి చిన్న వయసులో తీసుకున్న నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌..

పంజా సినిమాతో క్రేజ్ ని సంపాదించుకున్న అడివి శేష్, మరోసారి 'కిస్' మూవీ తో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టైటిల్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సాంగ్ ని హాలీవుడ్ స్టైల్లో చిత్రీకరించారు. ఈ వీడియో సాంగ్ రిలీజ్ అయిన తరువాత సినిమా పై అంచనాలు కూడా పెరిగాయి.

ఆరో తరగతి లోనే 10th క్లాసు పాఠాలు, 8th క్లాసు నుంచే IIT కోచింగ్, లేదంటే ఎంసెట్ సిలబస్ బోధనా అంటూ... ఇలా పిల్లల మీద మోయలేని భారాన్ని మోపేస్తున్నాం, ఫలితం... ఆ పిల్లల్లో జిజ్ఞాస, విషయ పరిజ్ఞానం తగ్గిపోయి భాష సామర్థ్యాలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లోపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి వల్ల హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాలు శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావులను తన మంత్రి వర్గం నుండి తప్పించారు. దీనితో ఒక అధ్యాయం ముగియగా, మరిన్ని కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి.

ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానికి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ గనుక ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు.

ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చాలా నెలల తరువాత కే.కేశవ్ రావుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో దాదాపు గంటసేపు పైగా చర్చించారు. అనంతరం కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీతో పార్టీ విషయాలు, తన స్వంత విషయాలు అన్నీ మాట్లాడానని, సమావేశంపట్ల తానూ చాలా సంతృప్తితో ఉన్నానని ఆయన తెలియజేసారు.

బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అక్రమాలపై సీబీఐ తయారు చేసిన రహస్య నివేదికలో మార్పులు చేర్పులు చేసినందుకు తన పదవి కోల్పోయిన న్యాయ శాఖామంత్రి అశ్వినీ కుమార్ స్థానంలోకి వచ్చిన కపిల్ సిబాల్ 24గంటలు కూడా గడువక ముందే వివాదంలో చిక్కుకొన్నారు.

కర్ణాటక ఎన్నికలలో అవినీతికి వ్యతిరేఖంగా ప్రజలు తమ పార్టీకి ఓటేసి గెలిపించారని స్వయంగా కాంగ్రెస్ నేతలే గొప్పలు చెప్పుకొంటున్నందున, రానున్న ఎన్నికలలో కేంద్రం మనుగడకు కీలకమయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్నఐదుగురు మంత్రులను, కేవలం వారిపై సానుభూతితో ప్రభుత్వంలో కొనసాగించేందుకు రాహుల్ గాంధీ అంగీకరిస్తారని భావించలేము. ఒకసారి ప్రభుత్వం నుండి వారిని పక్కన పెట్టేసిన తరువాత, ఇక వారి పట్ల ప్రభుత్వానికే కాదు పార్టీకి కూడా క్రమంగా ఆసక్తి తగ్గిపోతుందని చెప్పడానికి మంత్రి మోపిదేవి వెంకట రమణే ఒక చక్కటి ఉదాహరణ.

World's Craziest Tattoos

Planning is very important in order to keep the functioning of a house streamlined. Systematically thinking about financial planning can help a household immensely.

 No matter how inundated you are with your professional commitments, making that bit of commitment to stay calm is very much important for a blissful life.

Ramayya Vasthavayya teaser, Ramayya Vasthavayya first look teaser, NTR Ramayya Vasthavayya teaser, Harish Shankar Ramayya Vasthavayya teaser, shruthi hassan Ramayya Vasthavayya teaser

Jr NTR, popularly known as Young Tiger and Baadshah by his fans, is celebrating his birthday today. Born to Nandamuri Harikrishna and Shalini on May 20, 1983, NTR made debut into films as a child artist in Legend NTR's movie Brahmarshi Viswamitra. As a hero, NTR's first film Ninnu Choodalani was

There seems to have common sentiment for Tollywood heroes that brought them the needed luck. It’s nothing but the Police Uniform. Mahesh babu was seen as police in “Dookudu” and the movie was a big hit in Mahesh’s career after 3 continuous debacles like “Sainikudu”, “Athidi” and “Khaleja”.

Papayas offer not only the luscious taste, but are rich sources of antioxidant nutrients such as carotenes, vitamin C and flavonoids.

Garlic is one of the most valuable and versatile foods on the planet. Known as one of the oldest medicinal plants, garlic is a widely recognized health enhancing supplement. 

One quick way to lower your blood pressure could be as simple as drinking a glass of beetroot juice, researchers say.