జగన్‌పై ఢిల్లీ నేతల వైఖరిలో మార్పు ?

Publish Date:Jul 22, 2012

జగన్‌ ఉప ఎన్నికల్లో పదిహేను సీట్లు గెలుచుకున్నాక కేంద్రం వైఖరి మారడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ శ్రేణులకు ఏం చెయ్యాలో తోచడం లేదు. జాతీయ నాయకత్వ నిర్ణయాలకు రాష్ట్రనాయకత్వానికిచ్చే ఆదేశాలకు పొంతన కుదరటంలేదు. దీంతో రాష్ట్రనాయకత్వానికి ఎటూ పాలుపోవడం లేదు. పార్టీ కేడర్‌ అంతా అయోమయంలో ఉంది. వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలైన అభివృద్ది పథకాలన్నీ కాంగ్రెస్‌వి కాగా, అవి వైయస్‌ పథకాలుగా నమ్మిన ప్రజలు వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌కు ఓట్లు వేసారని రాష్ట్రనాయకత్వం అధిష్టానికి వివరించింది. ఇప్పుడు వాటిని సరిదిద్దుకునేందుకు ఇందిరమ్మ బాటను పట్టి అవి సర్కారు వారి స్కీములుగా చెప్పుకుంటున్నారు.

 

ఈ తరుణంలో రాష్ట్రపతి ఎన్నికలు జరగటం, జగన్‌ వర్గం కాంగ్రెస్‌ బలపరచిన ప్రణబ్‌కు ఓటు వేయటంతో రాష్ట్రంలో పరిస్దితులు మారాయి. ప్రస్తుత పరిస్దితిని ఎలా అర్ధం చేసుకోవాలో తెలియక రాష్ట్ర నాయకత్వం తికమక పడుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరుడిని ఒక రకంగా ఆయన కొడుకును మరో విధంగా చూడటం, గతంలో వై.ఎస్‌. వల్ల లబ్ధిపొందిన మంత్రులు కూడా జగన్‌పై కక్ష గట్టినట్లు మాట్లాడడం వల్ల కూడా ఎన్నికల్లో కాంగ్రెస్‌ నష్టపోయినట్లు పిసిసి సమన్యయకమిటి అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. వైయస్‌ కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా పని చేస్తూ మరణించారు కనుక ఆయన్ను కాంగ్రెస్‌నాయకుడిగా చూడటమే సరైన పద్దతిగా ఈ సమావేశంలో పిసిసి అద్యక్షుడు బొత్స సత్యన్నారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. వైయస్‌ ఫోటో లేకుండా ప్రజల్లోకి వెళితే తమకే నష్టమని రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ అడ్రస్‌ లేకుండా పోతుందని కూడా కొందరు నేతలు ప్రకటిస్తున్నారు.

 

ఈవిషయంలో నాయకులంతా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారని తెలుస్తుంది. ఈ నేపధ్యంలో మీడియాను ఫేస్‌ చేయడం రాష్ట్రనాయకత్వానికి పెద్ద ప్రాబ్లమ్‌గా వుందని వాపోతున్నారు. అధిష్టానం తమతో మాత్రం జగన్‌ విషయంలో కఠినంగా వ్యవహరించమని చెప్పి ఇప్పుడు వారు మాత్రం మెతకవైఖరి ప్రదర్శించడంతో రాష్ట్రనాయకత్వం ఖంగుతింటుందని తెలుస్తుంది.

ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను పోలీసు స్టేషన్ కి ఈడ్చి వారి ఉద్యోగాలు పోగొట్టడం ఇష్టం లేక, ఏదో లైట్ గా చిన్న కోటింగు మాత్రమే ఇచ్చి వదిలేసి తన విశాల హృదయం ప్రదర్శించుకొన్నాడు. సామాన్య ప్రజల పట్ల అతనికున్న అభిమానం అటువంటిది మరి.

కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబ విభేదాలు వీధిన పడ్డాయి. నిన్నటిదాకా అన్నదమ్ముల మధ్య ఉన్న విభేదాలు పార్టీ కార్యాలయానికి తాళాలు వేసేదాకా వచ్చాయి. కృష్ణా జిల్లా కంచికచర్లలోని టీడీపీ కార్యాలయానికి ఈ ఉదయం దేవినేని ఉమ్మ తమ్ముడు చంద్రశేఖర్ తాళం వేశారు.

వారు గ్రౌండులో వేసే బంతులు, కొట్టే షాట్స్, చేసే పరుగులను చూసి, ఆకాశంలో చందమామను తనదేననుకొని ఆనందపడే పసిపాపాయిలా, వారి ఆట కూడా అంతా తమకోసమే అని వెర్రి భ్రమలో ఇంత కాలం అభిమానులు ఆనందపడుతూ వచ్చారు. కానీ, వారు ఆడే ఆ ఆటని వారుకాక వెనుక నుండి మరెవరో ఆడిస్తున్నారని తెలిసినప్పుడు సగటు అభిమాని గుండె బ్రద్దలయి బాధతో విలవిలలాడాడు.

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అకస్మాతుగా దేశంలో (అంటే తెలుగుదేశంలో కాదన్నమాట) పెరిగిపోతున్ననల్లధనం గురించి చింత పట్టుకొంది. నల్లదనాన్ని అరికట్టేందుకు ఆయనే ఒక మంచి ఉపాయం కూడా కనిపెట్టారు. దేశంలో 500, 1000 రూపాయల నోట్లను వెంటనే రద్దు చేస్తే నల్లధనం బెడద కూడా వదిలిపోతుందని ఆయన శలవిచ్చారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీ లో కొన్ని సీన్లకు కత్తెర వేసిన సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఈ నెల 31న 'ఇద్దరమ్మాయిలతో' గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 'దేశముదురు' సూపర్ హిట్ తరువాత

సూపర్‌స్టార్ రజనీకాంత్ మొదటిసారిగా ఓ హిందీ పాటను పాడారు. ఇప్పటికే 'కొచ్చాడయాన్' తమిళ వెర్షన్ కోసం వైరముత్తు రాసిన పాటను పాడిన ఆయన ఇప్పుడు అదే సినిమా హిందీ వెర్షన్‌లో ఇర్షాద్ కమిల్ రాసిన పాటను పాడటం విశేషం. 'లవ్ ఆజ్ కల్', 'రాక్‌స్టార్' సినిమాలతో గేయ రచయితగా ఇర్షాద్ మంచి పేరు సంపాదించుకున్నాడు.

హర్భజన్ సింగ్ బౌలింగ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టడంతో

‘పరుగుల యంత్రం’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే సచిన్ టెండూల్కర్ 39 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు 40సం.లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ సంఘాలు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నారు.

LATEST NEWS

Kakani Govardhan Reddy, the convener of YSR Congress party of Nellore has resigned to his post few weeks ago for encouraging his rival group in the district by the party leadership.

Jayaprada has been looking for a political party that can offer her ticket to contest for Lok Sabha from Rajhamundry only. She has approached both TDP and YSR Congress parties for the same but none of them have shown any interest in her, as she has no cadre support in the particular constituency.

The three T-Congress MPs Vivek, Manda Jagannadham and Rajayya and senior Congress leader K.Keshav rao, who revolts against Congress high command, have found themselves in fix, as their party high command has not responded to their May 30th deadline.

ALL IN ONE NEWS

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో' సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ మూవీ లో కొన్ని సీన్లకు కత్తెర వేసిన సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఈ నెల 31న 'ఇద్దరమ్మాయిలతో' గ్రాండ్ గా రిలీజ్ కానుంది. 'దేశముదురు' సూపర్ హిట్ తరువాత

సూపర్‌స్టార్ రజనీకాంత్ మొదటిసారిగా ఓ హిందీ పాటను పాడారు. ఇప్పటికే 'కొచ్చాడయాన్' తమిళ వెర్షన్ కోసం వైరముత్తు రాసిన పాటను పాడిన ఆయన ఇప్పుడు అదే సినిమా హిందీ వెర్షన్‌లో ఇర్షాద్ కమిల్ రాసిన పాటను పాడటం విశేషం. 'లవ్ ఆజ్ కల్', 'రాక్‌స్టార్' సినిమాలతో గేయ రచయితగా ఇర్షాద్ మంచి పేరు సంపాదించుకున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘బాద్‌షా’ సినిమా 50 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది. మొత్తం 60 సెంటర్లలో ఈ సినిమా అర్థ శతదినోత్సవాన్ని దిగ్విజయంగా జరుపుకుంటోంది. బండ్ల గణేష్‌బాబు నిర్మించిన ఈ భారీ చిత్రం నైజాం ప్రాంతంలో 9 థియేటర్లలోను

ప్రముఖ సినీ నటి అంజలి మీద చెన్నై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్శకుడు కళంజియం పరువు నష్టం కేసులో ఈ రోజు నటి అంజలి కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఆమె హాజరు కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు జూన్ 5న ఖచ్చితంగా హాజరుకావాలని సైదాపేట కోర్టు ఆదేశించింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' లో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను యాంకర్ అనసూయ ఖండించింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిన మాట నిజమే

వారు గ్రౌండులో వేసే బంతులు, కొట్టే షాట్స్, చేసే పరుగులను చూసి, ఆకాశంలో చందమామను తనదేననుకొని ఆనందపడే పసిపాపాయిలా, వారి ఆట కూడా అంతా తమకోసమే అని వెర్రి భ్రమలో ఇంత కాలం అభిమానులు ఆనందపడుతూ వచ్చారు. కానీ, వారు ఆడే ఆ ఆటని వారుకాక వెనుక నుండి మరెవరో ఆడిస్తున్నారని తెలిసినప్పుడు సగటు అభిమాని గుండె బ్రద్దలయి బాధతో విలవిలలాడాడు.

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అకస్మాతుగా దేశంలో (అంటే తెలుగుదేశంలో కాదన్నమాట) పెరిగిపోతున్ననల్లధనం గురించి చింత పట్టుకొంది. నల్లదనాన్ని అరికట్టేందుకు ఆయనే ఒక మంచి ఉపాయం కూడా కనిపెట్టారు. దేశంలో 500, 1000 రూపాయల నోట్లను వెంటనే రద్దు చేస్తే నల్లధనం బెడద కూడా వదిలిపోతుందని ఆయన శలవిచ్చారు.

కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలంగాణా అంశంతో తెరాసతో, ఇక్కడ జగన్ విడుదల షరతుతో వైకపాతో పొత్తులు లేదా విలీనాల ఒప్పందాలు చేసుకొంటే రాబోయే ఎన్నికలలో తేదేపాకు చెక్ పెట్టే అవకాశం ఉంది.

ఆరో తరగతి లోనే 10th క్లాసు పాఠాలు, 8th క్లాసు నుంచే IIT కోచింగ్, లేదంటే ఎంసెట్ సిలబస్ బోధనా అంటూ... ఇలా పిల్లల మీద మోయలేని భారాన్ని మోపేస్తున్నాం, ఫలితం... ఆ పిల్లల్లో జిజ్ఞాస, విషయ పరిజ్ఞానం తగ్గిపోయి భాష సామర్థ్యాలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లోపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి వల్ల హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాలు శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావులను తన మంత్రి వర్గం నుండి తప్పించారు. దీనితో ఒక అధ్యాయం ముగియగా, మరిన్ని కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి.

ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానికి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ గనుక ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు.

కళ్ళ ఆకారానికి పరిపూర్ణతని, ముఖానికి ఒక తీరైన అందాన్ని ఇచ్చేవి కనుబొమ్మలు చాల మంది రొటిన్ గా కనుబొమ్మలు షేప్ చేయించుకుంటారు కాని ఎలా చేస్తే తమ ముఖానికి నప్పుతాయో అలోచించరు అంటున్నారు బ్యూటీ నిపుణులు- హావ భావ ప్రకటనలలో ప్రముఖ పాత్ర పోషించే ఈ కనుబొమ్మల గురించి తెల్సుకోవలసిన విషయాలన్నో వున్నాయి.

World's Craziest Tattoos

Planning is very important in order to keep the functioning of a house streamlined. Systematically thinking about financial planning can help a household immensely.

Mega Hero Allu Sirish debut film "Gouravam" movie got average talk and it was a message oriented movie. Allu Sirish’s second film will be directed by Maruthi, who has earlier directed the films ‘Ee Rojullo’ and ‘Bus Stop’.

Allu Arjun's forthcoming movie 'Iddarammayilatho' has completed censor and obtained U/A certificate by the authorities. Amala Paul and Catherine Tresa are playing female lead in 'Iddarammayilatho' which is being directed by Puri Jagannath. Music of Iddarammayilatho is by Devi Sri Prasad.

Director K.Raghavendra rao, who recently wrapped-up his ‘Intinta Annamayya’ movie is gearing-up for his next film. It is a musical based romantic movie that takes place in US.

వయసుతో సంబంధం లేకుండా ఈ మద్య తరచూ మనం వింటున్న అనారోగ్యం పేరు " గుండె జబ్బు " అందుకు అనేక కారణాలు ఉన్నా మనం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు పాటించడంవల్ల గుండె జబ్బులను చాల వరకు నియంత్రిచవచ్చు. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది

Papayas offer not only the luscious taste, but are rich sources of antioxidant nutrients such as carotenes, vitamin C and flavonoids.

Garlic is one of the most valuable and versatile foods on the planet. Known as one of the oldest medicinal plants, garlic is a widely recognized health enhancing supplement.