చంచల్‌ గూడాజైలులో ములాఖత్‌కు ముడుపు చెల్లించాల్సిందే

Publish Date:Jul 12, 2012

హైదరాబాద్‌లోని చంచల్‌ గూడా జైలు పలువురు వి.ఐ.పి. ఖైదీలతో కళకళలాడుతోంది. ఈ వి.ఐ.పి.  ఖైదీల పుణ్యమాని జైలు అధికారులు నాలుగు కాసులు వెనుకేసుకోగలుగుతున్నారు. ఈ ఖైదీలకు వారు కోరుకునే ఫుడ్‌ చేయించుకుని తినే ఫెసిలిటీ ఉంది. ఈ అవకాశాన్ని సద్వినియోగపర్చుకుంటున్న వి.ఐ.పి. ఖైదీల్లో కొందరు జైల్లో విందు భోజనాలు తయారు చేయించుకుంటున్నారు.ఈ  పసందైన విందు బోజనాలను అతిధి ఖైదీలతో పాటు  జైలు ఆధికారులు కూడా ఆరగించి బ్రేవ్‌మని తేన్చుతూ అన్నదాతా సుఖీభవ అంటూ  ఆశీర్వదిస్తున్నారు.

 

 

 ఎక్కడైనా బావేగాని వంగతోటకాడ బావ కాదన్నట్లు ముడుపులు పుచ్చుకునే విషయంలో మాత్రం జైలు అధికారులు ఏమాత్రం సెంటిమెంట్‌కు, స్నేహనికి తావివ్వడం లేదు. వి.ఐ.పి. ములాఖత్‌కు వచ్చేవారిని  ముడుపులు చెల్లిస్తేనే లోనికి అనుమతిస్తున్నారు. తమ జైల్లో వి.ఐ.పి.లు ఎప్పుడోగాని రారని, అటువంటి వారిని చూడటానికి వచ్చేవారి నుంచి తృణమో , ఫణమో ఆశించడంలో తప్పేమి లేదన్నని జైలు సిబ్బంది అభిప్రాయం. జైలులో మగ్గుతున్న నూకారపు సూర్యప్రకాశరావును చూడటానికి పలువురు ములాఖత్‌కు వస్తుండడంతో జైలు సిబ్బంది వారిని ఆపివేశారు. దీంతో వారు నెలకు ఇంత చొప్పున ఇస్తామని బేరం కుదుర్చుకున్న తర్వాత  నూకారపు భార్య, కూతురితో పాటు మరి కొందరిని లోనికి రెగ్యులర్‌గా అనుమతిస్తున్నారు.

కేంద్రమంత్రివర్గ విస్తరణ కారణంగా దేశానికి, తద్వారా ప్రజలకు కొత్తగా ఒరిగేదేమీ లేదు. కేవలం 2014 ఎన్నికల దృష్టితోనే కాంగ్రెస్ అధిష్టానం ఈ ప్రయత్నం చేసిందనేది అందరికి తెలిసిన విషయం. కాకపోతే ప్రధాని మన్మోహన్ సింగ్ 77 మంది సైన్యంతో తన కొలువును నింపుకున్నారు.

తెలంగాణా సాధన కోసం తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం మొత్తం మీద ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ముగిసింది. అయితే దీని ద్వారా కె.సి. ఆర్ సాధించినది ఏమిటి? అనవసరంగా సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడటం తప్పించి. అంతగా ఉద్యమం అని పరితపించే ఆయన ఎందుకు నిన్న జరిగిన ఛలోఅసెంబ్లీ లో పాల్గొన లేదు.

మొత్తం మీద ఆర్.ఎస్.ఎస్ జోక్యంతో, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ, ఉమాభారతి వంటి ఆయన ప్రియ శిష్యుల బుజ్జగింపుతో అద్వాని రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు రాజనాధ్ సింగ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇక్కడ దేశ ప్రజలు అద్వానీ నుండి చాలా సమాధానాలు ఆశిస్తున్నారు.

Publish Date:Jun 12, 2013

What would you do if you are a musician? You will teach music to your children or at most to your family? Or you may run music classes to your neighbouring people? If you are even more passionate about music you will cross boundaries, sing and entertain people with your vocal

Publish Date:Jun 10, 2013

అన్ని దానాలని మించిన దానం అన్నదానం అంటారు - ఆ దానం కంటే మించిన దానం ఒకటుంది అని ప్రగాఢంగా నమ్మటమే కాదు ఆ దానం చేయడం కోసం తన జీవితాన్నే అంకితం చేసాడో వ్యక్తీ అతనే భద్రయ్య. అరవై ఎనిమిదేళ్ళ వయసులో ఉదయాన్నే బయలు దేరి మద్యాహ్నం దాకా ఊరంత తిరిగుతూ అక్కడక్కడ ఏర్పాటు చేసిన ట్యాంకుల్లో నీళ్ళు నింపుతూ ఉంటాడు ఆ ట్యాంకులన్ని

సమాజంలో ఏ మాత్రం మనకి నచ్చని పద్దతులుక నిపించినా వ్యవస్థ అంత కుళ్ళిపోయింది, అంటూ పక్కనుంచి తప్పుకుని వెళ్ళిపోతాం. అయితే - మార్పు సాధ్యమేనని నమ్మేవారు కొంతమంది వుంటారు. అందుకు ప్రయత్నిస్తారు . మిగతా వారిని ఆలోచించమంటారు , ఇటువంటి వ్యక్తులు ఈ కాలంలో తక్కువగా కనిపించినా అరుదైతే కాదు

అధికారం కోసం ఎవరి గోల వారిదే

తెలంగాణా ఒక నిత్యాగ్ని హోత్రం

మంత్రి వర్గ విస్తరణ దేని కోసం?

LATEST NEWS

Now and then TRS is used to find itself trapped in some sort of issue and quite often facing allegations of collecting money from the businessmen or indulged in land settlements.

Bihar CM Nitish Kumar, who seeks the confidence of the house after he shrugged off the 11 BJP ministers from his cabinet in wake of differences with BJP, has effortlessly won the confidence vote today with 126 members of the house including 4 Congress MLAs cast their votes in his favour.

Gujarat Chief Minister Narendra Modi for the first time will be arriving to Hyderabad on 27th June to attend a youth conference to be held at LB stadium.

ALL IN ONE NEWS

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న 'అత్తారింటికి దారేది' చిత్రం పూర్తి కావొచ్చింది. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ 'గబ్బర్ సింగ్ 2' సెట్స్ పైకి వెళ్లనుంది. తాజా సమాచారం ప్రకారం 'గబ్బర్ సింగ్ 2' సినిమా 'గబ్బర్ సింగ్' కి సీక్వెల్ కాదని వార్తలు వస్తున్నాయి.

అందాల సుందరి ప్రియమణి బాలీవుడ్ కి రెండు సార్లు వెళ్ళిన అదృష్టం కలిసి రాలేదు. దాంతో ఈ సారి వచ్చిన ఆఫర్ ను బాగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తాజా చిత్రం ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’లో ఐటెంసాంగ్ చేసింది ప్రియమణి.

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ శ్రీనువైట్ల కి వార్నింగ్ ఇచ్చాడట! అదేంటి శ్రీనువైట్ల కి మహేష్ బాబు వార్నింగ్ ఇవ్వడమేమిటి అని అనుకుంటున్నారా! ఇది మాత్రం నిజం. త్వరలో మహేష్ బాబు, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకేక్కబోతున్న 'ఆగడు' సినిమా నేపధ్యంలో ఈ విషయం చోటుచేసుకుంది.

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ మరాఠీ లో చిత్రాన్ని తీసేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్ర కథాంశమే అంతటా చర్చనీయాంశమైంది. విడిపోవడానికి సిద్ధపడిన భార్యభర్తలు.. చివరికి ఎలా కలిసారన్నది ఈ చిత్ర కథాంశం. రేణుదేశాయ్ స్వస్థలం పూణె కావడంతో

టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో అడివి శేష్ న్యూ మూవీ 'కిస్' రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ టిజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. టిజర్ లోని డైలాగులు యూత్ బాగా ఆకట్టుకుంటున్నాయి. 'కొంప దీసి పెళ్ళిచేసుకుంటావా ఏమిటి'..'నువ్వు సూపర్ ఫిగర్' వంటి డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

శాసనసభలో జరిగే చర్చలు కోర్టు పరిధిలోకి రాకపోవచ్చు గాక, కానీ ముఖ్యమంత్రి ఈ విధంగా శాసన సభ సాక్షిగా తన మంత్రులు నిర్దోషులని, వారికి న్యాయ సహాయం చేస్తామని ప్రకటించడాన్ని సాక్షులను ప్రభావితం చేయవా?

నిన్నమొన్నటి వరకూ ఎన్డీయేలో కొనసాగిన నితీష్ కుమార్ ను కూడా ఒక మతతత్వవాదిగా ఎండగట్టిన కాంగ్రెస్ పార్టీ, ఇపుడు ఆయన ఒక గొప్పలౌకికవాది అని కితాబులివ్వడం మొదలుపెటింది.

ఇంత కాలం రాసుకుపూసుకు తిరిగిన బీజేపీ, జనత దళ్ (యు) నేతలు తెగతెంపులు చేసుకోగానే ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడం మొదలుపెట్టేసారు.సాధారణంగా రెండు రాజకీయ పార్టీలు విడిపోయిన తరువాత ఇటువంటి విమర్శలు ప్రతి విమర్శలు సహజమే.

Describing about our incredible India, nevertheless, will be tough. Greedy politicians, politics... with leaders richest of the rich, slums... poorest of the poor, incurable disease of corruption, greatest of the great civilization, even greater mythology.

నిన్న టీ-జేయేసీ మరియు తెరాసల అధ్య్వర్యంలో జరిగిన ‘ఛలో అసెంబ్లీ’ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా, బీజేపీ, సీపీఐ పార్టీలు ఈ రోజు తెలంగాణా బంద్ కు ఏకపక్షంగా పిలునిచ్చినందుకు తెరాస బంద్ కు దూరంగా ఉంటున్నాయి. ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమంలో తాము పాల్గొన్నప్పటికీ తమని అభినందించకపోగా అడ్వకేట్ల వేషంలో తెరాస గూండాలు

ప్రజాస్వామ్యానికి మూల స్థంభమయిన మీడియాకు కూడా ఈ కుల, మత చీడ పట్టి చాల కాలమే అయింది. అయితే దానిని బహిరంగంగా చెప్పుకోకపోవడమే నేడు లౌకిక వాదంగా చలామణి అవుతోంది. ఇప్పుడు తెరాస, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు మూడు మరో అడుగు ముందుకు వేసి, ఇప్పటికే కులగజ్జి అంటుకొన్న మీడియాకు రాజకీయ గజ్జి కూడా అంటించి నిలువునా చీల్చాయి.

In this modern day super-fast gadget driven techno world , the present generation hardly seems to be finding time for something as ‘mundane’ as pursuing a hobby. Usually an activity which makes the person feels good, hobbyists engage in hobbies purely out of interest.

My nephew who’s going to be 2 years old next month has already started making choices on what to eat, whom to go out with, which clothes to wear, where to sit in the car etc. These little acts of his are a treat to watch for all of us and especially for his grandparents.

పిల్లల మీద ప్రేమతో వారికి ఎప్పటికప్పుడు అన్నిఅమర్చాలనుకుంటారు తల్లితండ్రులు. అయితే అవి వారికి మేలు చేస్తాయా లేదా అన్నది ఆలోచించరు. ఉదాహరణకి పిల్లలు తప్పటడుగులు వేస్తుంటే చాలు, వారికి నడక బాగా రావాలంటూ వారికి బేబీ వాకర్లు కొంటాం. దీంతో పిల్లలు కూడా హాయిగా ఇల్లంతా తిరుగుతుంటారూ.

Adivi Sesh and Priya Banerjee’s forthcoming film Kiss will have its audio launch on June 23 at Novotel in Hyderabad. Sricharan Pakala and Pete Wonder have provided the soundtrack for this film.

 

The songs of Action 3D was composed by Papa- Beta, Bappi and Bappa lahari. The album has got total 6 songs. The musical preview was showcased in cinemax. Let 's check out the review

   

 

ఇటీవలే కాజల్ నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తుండడం తో....

పుట్టే పిల్లలు తెలివైన వారుగా వుండాలంటే కడుపుతో ఉన్నపుడే రోజూ కాసేపు ఉదయం కాసేపు ఎండలో నిల్చోవాలి . సూర్యరాశ్మితో పిల్లల తెలివి పెరుగుతుందట రోజు ఉదయం, సాయంత్రం కొంచంసేపు నీరెండలో నిల్చోటం మంచిదట. ఎందుకంటే సూర్యరశ్మి లేని వాతావరణం లో పుట్టే పిల్లల మేధస్సు తక్కువగా ఉంటుంది

మీ పిల్లలు భవిష్యత్తులో కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడకూడదంటే వారు పుట్టినప్పటి నుంచి రెండేళ్ళ వరకు చక్కగా తల్లిపాలు ఇవ్వండి అంటున్నారు లండన్ లోని సెయింట్ జార్జి మెడికల్ స్కూల్ పరిశోధకులు . తల్లిపాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి .

పొటాషియం ఎక్కువగా ఉండే పళ్ళు, కూరగాయల రసాలు తరచూ తీసుకోవడం ద్వారా హైబీపి ని అదుపులో పెట్టొచ్చుట - ఇందుకు రక్త నాళాలు వెడల్పు అయ్యి రక్త ప్రసరణ నిరాటంకంగా, వేగంగా జరగటమే కారణం. బ్లాకు బెర్రీస్,డేట్స్, గ్రేప్స్.ఆపిల్,ఆరెంజ్, అరటిపండు,పుచ్చకాయ,బీట్స్, సోయా, బీట్ రూట్