Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ నామినేషన్ దాఖలు
posted on: Jun 28, 2012 12:31PM
రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్ ముఖర్జీ గురువారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్కు నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్సింగ్, రాహుల్ గాంధీ, ములాయం, లాలూ తదితరులు హాజరయ్యారు. కాగా కార్యాలయంలోనికి 17 మందినే లోపలికి అనుమతించడంతో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణ కార్యాలయం వెలుపలే వేచివున్నారు.





