రోష్ట్రంలో మంత్రులైనా లంచం ఇవ్వాల్సిందే
Publish Date:Jun 27, 2012
మంత్రి వర్గ సహచరి నుంచే రూ. 25 కోట్ల లంచం డిమాండ్ చేస్తున్న జూనియర్ మంత్రి రాష్ట్రం అవినీతితో కంపుకొడుతోంది. కొందరు మంత్రులు బరితెగించి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో అందిన కాడికి దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలె మంత్రి పదవి పొందిన ఒక వ్యక్తి సహచర సీనియర్ మంత్రి పార్టనర్గా ఉన్న ప్రాజెక్టుకు సంబంధించిన ఫైల్ క్లియరెన్స్ కోసం అక్షరాలా రూ.25 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. వందలాది కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు ఫైనల్ స్టేజ్లో ఉన్న సమయంలో సంబంధిత శాఖ మంత్రి ఆ సీనియర్ మంత్రి పార్టనర్స్ నుంచి డబ్బు డిమాండ్ చేస్తుండడంతో సీనియర్ మంత్రి ఒక దశలో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.ఈ ప్రాజెక్టులో తనకు వాటా ఉన్న సంగతి చెప్పి ఫైల్ క్లియర్ చేయించాలని సీనియర్ మంత్రి తన పార్టనర్స్కు చెప్పి పంపినా ఫలితం లేకపోయింది.
ఈ సంగతి సి.ఎం. కిరణ్ కుమార్ రెడ్డి వద్ద పంచాయితీ పెట్టి తేల్చేద్దామని ఆ సీనియర్ మంత్రి పార్టనర్స్కు భరోసా ఇచ్చారు. అయితే దీనికి కూడా ఆ పార్టనర్స్ అంగీకరించలేదని తెలిసింది. ఇలా చేస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని వారు భయపడ్డారని తెలిసింది.ఈ దశలో మీరు జోక్యం చేసుకుంటే ఈ జూనియర్ మంత్రికి కోపం వచ్చి ఎదురుతిరిగితే మనం చేసేది ఏమీ ఉండదని , అందుకే ఆ జూనియర్ మంత్రి అడిగిన రూ. 25 కోట్లు ఇచ్చేయాలని వారు సీనియర్ మంత్రికి నచ్చజెప్పినట్లు తెలిసింది. దీంతో రూ.25 కోట్లలో తన వాటా అయిన పది కోట్లను పార్టనర్స్కు అప్పగించడానికి ఆ సీనియర్ మంత్రి నిర్ణయించారని తెలిసింది. ఈ కోస్తా ఆంధ్రాలో ఏర్పాటు చేయబోయే ఈ ప్రాజెక్టులో ఆ సీనియర్ మంత్రి కుమారుడు వాటా దారుడిగా ఉన్నారు. ఈ కుమారుడి మీదా, ఆమె తల్లి అయిన సీనియర్ మంత్రి పైనా కూడా ఆరోపణలు ఉన్నాయి.
తన మంత్రి వర్గ సహచరురాలికి ఈ ప్రాజెక్టులో వాటా ఉన్నప్పటికి జూనియర్ మంత్రి ఏ మాత్రం కనికరం చూపకుండా ముడుపులు అందుకోవడానికి సిద్దపడుతున్నట్లు తెలిసింది.మరో అసక్తి కరమైన విషయం ఏమిటంటే ఇటువంటి మరో ప్రాజెక్టును ఆలస్యంగా చేపట్టినప్పటికి దానికి ఇప్పటికే అన్ని అనుమతులు లభించాయి.కాని సీనియర్ మంత్రి పార్టనర్గా ఉన్న ఈ ప్రాజెక్టు మాత్రం ముందుకు సాగడం లేదు. అందుకే మిగిలిన పార్టనర్లు మంత్రి పేరు ప్రస్తావించకుండా ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకోవడానికి నడుంబిగించినట్లు తెలుస్తోంది.
ధర్మాన, సబితల రాజీనామాలు చేసామని చెప్పినప్పటికీ, దానిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ గానీ, దృవీకరించే స్థితిలో లేరు. అసలు వారు నేటికీ మంత్రులుగా కొనసాగుతున్నారా లేక మాజీలుగా మారారా? అనే సంగతి గురించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎవరు స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో ద్వంద వైఖరి అవలంభిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించి తెలంగాణ నగారా సమితి ఏర్పాటు చేసిన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి జూన్ 3న భారతీయ జనతా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ నుండి ఎన్నికయిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అకస్మాతుగా దేశంలో (అంటే తెలుగుదేశంలో కాదన్నమాట) పెరిగిపోతున్ననల్లధనం గురించి చింత పట్టుకొంది. నల్లదనాన్ని అరికట్టేందుకు ఆయనే ఒక మంచి ఉపాయం కూడా కనిపెట్టారు. దేశంలో 500, 1000 రూపాయల నోట్లను వెంటనే రద్దు చేస్తే నల్లధనం బెడద కూడా వదిలిపోతుందని ఆయన శలవిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలంగాణా అంశంతో తెరాసతో, ఇక్కడ జగన్ విడుదల షరతుతో వైకపాతో పొత్తులు లేదా విలీనాల ఒప్పందాలు చేసుకొంటే రాబోయే ఎన్నికలలో తేదేపాకు చెక్ పెట్టే అవకాశం ఉంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' లో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను యాంకర్ అనసూయ ఖండించింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిన మాట నిజమే
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి 'బాహుబలి'లో నటిస్తున్నడంటూ గత కొన్నిరోజులగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తలన్నిటికి కారణం రాజమౌళి డిఫరెంట్ గెటప్ లో వున్న ఓ ఫోటో బయటకు రావడమే. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి ఖండించారు.
హర్భజన్ సింగ్ బౌలింగ్ లో తెలుగుతేజం అంబటి రాయుడు బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టడంతో
‘పరుగుల యంత్రం’ అని అభిమానులు ముద్దుగా పిలుచుకొనే సచిన్ టెండూల్కర్ 39 ఏళ్ళు పూర్తి చేసుకొని ఈరోజు 40సం.లో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రికెట్ సంఘాలు ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకొంటున్నారు.
The three T-Congress MPs Vivek, Manda Jagannadham and Rajayya and senior Congress leader K.Keshav rao, who revolts against Congress high command, have found themselves in fix, as their party high command has not responded to their May 30th deadline.
Mumbai crime branch police have searched the house of Gurunath Meiyappan, son-in-law of BCCI president and CSK team owner N.Srinivasan, located at the posh Cenotaph Road in Chennai on Thursday around 2pm.
The two ministers Dharmana Prasada rao and Sabita Indra Reddy’s statements after resigning to their posts have given enough strength to YSR Congress party’s arguments about Jagan Mohan Reddy’s innocence in the disproportionate assets cases.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' లో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఐటెం సాంగ్ చేస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను యాంకర్ అనసూయ ఖండించింది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిన మాట నిజమే
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి 'బాహుబలి'లో నటిస్తున్నడంటూ గత కొన్నిరోజులగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఈ వార్తలన్నిటికి కారణం రాజమౌళి డిఫరెంట్ గెటప్ లో వున్న ఓ ఫోటో బయటకు రావడమే. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి ఖండించారు.
'చమ్మాక్ చల్లో' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన క్యాథరీన్ థెరీసా, మొదటి సినిమా తో సక్సెస్ సాధించలేకపోయిన అవకాశాలు మాత్రం వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున సరసన 'ఇద్దరమ్మాయిలతో', నాని తో పైసా లో క్యాథరీన్ నటించింది. ఈ సినిమాలు ఇంకా రిలీజ్ కాకుండానే టాప్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది.
డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'బహుబలి'లో ఓ పాత్ర చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇంత వరకు దర్శకత్వం మీద దృష్టి పెట్టిన రాజమౌళి, తన నటనను కూడా ప్రేక్షకులకు చూపించబోతున్నాడు.
సీనియర్ హాస్యనటుడు అలీ గౌరవ డాక్టరేట్ దక్కిందన్న విషయం తెలియడంతో హీరో పవన్ కల్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ ఆయనను అభినందించారు. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అత్తారింటికి దారేది?' సినిమా సెట్స్పై ప్రత్యేక కేక్ను తెప్పించి అలీ చేత కట్ చేయించారు.
తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి అకస్మాతుగా దేశంలో (అంటే తెలుగుదేశంలో కాదన్నమాట) పెరిగిపోతున్ననల్లధనం గురించి చింత పట్టుకొంది. నల్లదనాన్ని అరికట్టేందుకు ఆయనే ఒక మంచి ఉపాయం కూడా కనిపెట్టారు. దేశంలో 500, 1000 రూపాయల నోట్లను వెంటనే రద్దు చేస్తే నల్లధనం బెడద కూడా వదిలిపోతుందని ఆయన శలవిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలంగాణా అంశంతో తెరాసతో, ఇక్కడ జగన్ విడుదల షరతుతో వైకపాతో పొత్తులు లేదా విలీనాల ఒప్పందాలు చేసుకొంటే రాబోయే ఎన్నికలలో తేదేపాకు చెక్ పెట్టే అవకాశం ఉంది.
ఆరో తరగతి లోనే 10th క్లాసు పాఠాలు, 8th క్లాసు నుంచే IIT కోచింగ్, లేదంటే ఎంసెట్ సిలబస్ బోధనా అంటూ... ఇలా పిల్లల మీద మోయలేని భారాన్ని మోపేస్తున్నాం, ఫలితం... ఆ పిల్లల్లో జిజ్ఞాస, విషయ పరిజ్ఞానం తగ్గిపోయి భాష సామర్థ్యాలు, సామాజిక అంశాల పట్ల అవగాహన లోపిస్తున్నాయి.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి వల్ల హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాలు శాఖా మంత్రి ధర్మాన ప్రసాద రావులను తన మంత్రి వర్గం నుండి తప్పించారు. దీనితో ఒక అధ్యాయం ముగియగా, మరిన్ని కొత్త అధ్యాయాలు మొదలు కాబోతున్నాయి.
ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానికి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ గనుక ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు.
ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చాలా నెలల తరువాత కే.కేశవ్ రావుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో దాదాపు గంటసేపు పైగా చర్చించారు. అనంతరం కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీతో పార్టీ విషయాలు, తన స్వంత విషయాలు అన్నీ మాట్లాడానని, సమావేశంపట్ల తానూ చాలా సంతృప్తితో ఉన్నానని ఆయన తెలియజేసారు.
World's Craziest Tattoos
Planning is very important in order to keep the functioning of a house streamlined. Systematically thinking about financial planning can help a household immensely.
No matter how inundated you are with your professional commitments, making that bit of commitment to stay calm is very much important for a blissful life.
The leading TV Anchor Anasuya, who shot to fame with her graceful handling of TV shows has been offered a cameo in Power star Pawan Kalyan’s upcoming movie ‘Attarintiki Daharedhi’ directed by Trivikram Srinivas.
Young Tiger NTR's Blockbuster movie Baadshah has sucessfully completed 50 days in 60 centers. The film took a huge openings at the box office and registered record collections. Baadshah has become the the third best grosser in TFI and the film had a good run in Overseas aswell.
For the first time, Kollywood super star Rajnikanth is singing a Hindi song for the Hindi version of his upcoming film ‘Kochchadiyaan,’ being directed by his daughter Soundarya.
Papayas offer not only the luscious taste, but are rich sources of antioxidant nutrients such as carotenes, vitamin C and flavonoids.
Garlic is one of the most valuable and versatile foods on the planet. Known as one of the oldest medicinal plants, garlic is a widely recognized health enhancing supplement.
One quick way to lower your blood pressure could be as simple as drinking a glass of beetroot juice, researchers say.


