ప్రజలకు రిలీఫ్, నాయకులకు టెన్షన్
Publish Date:Jun 14, 2012
ఎలక్షన్లు అయిపోయాయి. ఆయా నియోజకవర్గ ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎందుకంటే నాయకుల వాగ్దానాలు రణగొణధ్వనులు, నాయకులకు ఏర్పాటుచేసే భారీబందోబస్తు ట్రాఫిక్ డైవర్షన్ లాంటివి ఇక మీదట లేనందున ప్రచారాల హోరు ముగిసి రోజువారి పనులకు ఎటువంటి అవాంతరాలు ఉండవని సామాన్య మధ్యతరగతి ప్రజలు సంబరపడుతున్నారు. అయితే నాయకుల పరిస్థితి దీనికి విరుద్ధంగా వుంది. కష్టపడగలిగినంత కష్టపడ్డాం ఫలితాలు ఎలా వుంటాయో అని దిగులుగా వున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఎవరికీ వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం గెలుపువోటములపై అన్ని ప్రధాన పార్టీల నాయకులు టెన్షన్ గా వున్నారు. ఫలితాలను ఎలా స్వాగతించాలా అని అన్ని పార్టీలు సమాలోచనలో ఉన్నాయి. అధికార కాంగ్రెస్ మంత్రులెవరూ సేక్రటరేట్ లో కనిపించడం లేదు. తెలుగుతమ్ముళ్ళ పరిస్థితి అలాగే వుంది. వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుకేసులు, వాదప్రతివాదనలతోను సీనియర్ న్యాయవాదుల సంప్రదింపులతో బిజీగా ఉన్నారు. ఏది ఏమైనా 15వ తేదీ వరకు ఈ టెన్షన్ నాయకులకు తప్పదు.
సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా దర్యాప్తు విషయంలో సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని, కానీ అదే సమయంలో సీబీఐ కూడా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని ఆయన అన్నారు. అంటే, చిలుక ఎగురవచ్చును కానీ మళ్ళీ పిలవగానే వచ్చి గూటికి చేరిపోవాలన్నమాట.
తెరాస బహిష్కృత నేత రఘునందన్ సినీ నటుడు కృష్ణకు చెందిన పద్మాలయ స్టూడియోస్ భూముల వ్యవహారంలో ఆసంస్థ నుండి హరీష్ రావు రూ.80లక్షలు వసూలు చేసారని చేసిన ఆరోపణలపై స్పందించేందుకు తెరాస నేతలు కొంచెం సమయం తీసుకొన్నపటికీ, యధావిధిగా తమ ఎదురు దాడి వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంబించారు. అందుకు తమకు బాగా అచ్చొచిన ‘ఆంధ్రా అస్త్రాన్ని’ రఘునందన్ రావుపైకి ప్రయోగించి బోడి గుండికి మోకాలికి ముడి పెట్టె ప్రయత్నం చేసారు.
ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ అధికారంలోకి వచ్చినట్లయితే, దానికి మద్దతు ఇస్తామని ఆమె చెప్పారు. ఒకవేళ కేంద్రంలో 3వ ఫ్రంట్ గనుక ఏర్పడి ప్రభుత్వం ఏర్పరచలేని పరిస్థితిలో ఉంటే, అప్పుడు తమ పార్టీ యుపీయే ప్రభుత్వానికే మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేసారు.
ఈ రోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చాలా నెలల తరువాత కే.కేశవ్ రావుకి అపాయింట్ మెంట్ ఇచ్చి ఆయనతో దాదాపు గంటసేపు పైగా చర్చించారు. అనంతరం కేశవ్ రావు మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీతో పార్టీ విషయాలు, తన స్వంత విషయాలు అన్నీ మాట్లాడానని, సమావేశంపట్ల తానూ చాలా సంతృప్తితో ఉన్నానని ఆయన తెలియజేసారు.
ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్ డైలాగులు ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో రాబోయే డైలాగు
58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్
బ్రెజిల్ నైట్క్లబ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ బ్రెజిల్ శాంటా మారియా నగరంలో జనంతో కిక్కిరిసిన ఓ నైట్క్లబ్లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 245 మందికి పైగా మృతి చెందారు. షో కోసం వెలిగించిన నిప్పు వలన ఈ అగ్నిప్రమాదం జరిగిందని షో నిర్వాహకులు చెప్పారు.
తెలంగాణాపై ఇప్పటికిప్పుడు పరిష్కారం అసాద్యం అని గులాం నబీ ఆజాద్ ఈ రోజు తేల్చి చెప్పేయడంతో నెల రోజుల సస్పెన్స్ త్రిల్లర్ సీరియల్ పూర్తయిపోయింది. ఇక, రాజకీయ పార్టీల మద్య మాటల యుద్దాలు తరువాత దశలో పార్టీ ఫిరాయింపులు, ఎన్నికలు, మెజార్టీ వగైరాలు మొదలుకానున్నాయి.
The newly elected Karnataka chief minister Siddaramaiah has formed his cabinet with 28 ministers today. Kannada actors Ambarish and Uma Sri are also inducted into cabinet as ministers.
It seems this time the elections mood has dawned upon political parties very early. Even while, there is almost 10 months time for general elections, political leaders are shaming the frogs with their early jumping practices from one party to other.
Although, CM Kiran Kumar Reddy is still busy discussing with party high command in New Delhi, back at home media is abuzz with the news that he is given free hand to deal with tainted ministers’ issue, decedents issue, reshuffling cabinet with his choice of ministers and facing 2014 elections. If this is to be believed, then it is against Congress functioning style.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సింగర్ కూడా అవతారం ఎత్తి గత సినిమాల్లో ప్రేక్షకుల్ని అలరించాడు. తాజాగా మరో సారి సింగర్ అవతారం ఎత్తబోతున్నాడని సమాచారం. ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న ‘అత్తారింటికి దారేది ’ సినిమా లో ఓ పాట పాడబోతున్నాడట.
ప్రతి సారి లాగే ఈ ఏడు కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది.. భారీ సెట్టింగ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతులు.. హాలీవుడ్ స్టార్ల తళుకులతో రెడ్కార్పెట్ మరింత అందంగా ముస్తాబయింది.. కాని ప్రపంచ సినిమా తరుపున జరిగే వెండితెర పండుగలో పాల్గొనే భారతీయ ప్రముఖుల సంఖ్య మాత్రం ఎప్పుడు తక్కువే..
టాలీవుడ్ హీరో గోపీచంద్ మ్యారేజ్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్లో వైభవంగా జరిగింది. హీరో శ్రీకాంత్ మేనకోడలు రేష్మాను గోపీచంద్ వివాహాం చేసుకున్నారు. ఈ పెళ్ళికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, రానా సినిమా పరిశ్రమకు చెందిన నటీనటులు,
తన కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బనవ్వించే అల్లరి నరేష్ మరో సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాను నటించిన కొత్త సినిమా ‘యాక్షన్’ విడుదలకు సిద్ధమవుతుండగా ‘జంప్ జిలానీ’ చేయడానికి కామిటయ్యాడు. తమిళ్ లో సుందర్.సి దర్శకత్వంలో వచ్చిన
ఐబీఎన్ నిర్వహించిన లైవ్పోల్లో 'ఇండియాస్ గ్రేటెస్ట్ ఫిలిం ఎవర్' కిరీటం మన 'మాయాబజార్'కు దక్కింది. అక్షరాలా 16,960 ఓట్లతో (23.91%) సగర్వంగా అగ్రస్థానంలో నిలిచింది. ఇదే ఐబీఎన్ నిర్వహించిన గ్రేటెస్ట్ యాక్టర్స్ పోల్లో మన ఎన్టీఆర్, శ్రీదేవి నంబర్వన్గా నిలిచిన సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా దర్యాప్తు విషయంలో సీబీఐకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తామని, కానీ అదే సమయంలో సీబీఐ కూడా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలని ఆయన అన్నారు. అంటే, చిలుక ఎగురవచ్చును కానీ మళ్ళీ పిలవగానే వచ్చి గూటికి చేరిపోవాలన్నమాట.
తెరాస బహిష్కృత నేత రఘునందన్ సినీ నటుడు కృష్ణకు చెందిన పద్మాలయ స్టూడియోస్ భూముల వ్యవహారంలో ఆసంస్థ నుండి హరీష్ రావు రూ.80లక్షలు వసూలు చేసారని చేసిన ఆరోపణలపై స్పందించేందుకు తెరాస నేతలు కొంచెం సమయం తీసుకొన్నపటికీ, యధావిధిగా తమ ఎదురు దాడి వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంబించారు. అందుకు తమకు బాగా అచ్చొచిన ‘ఆంధ్రా అస్త్రాన్ని’ రఘునందన్ రావుపైకి ప్రయోగించి బోడి గుండికి మోకాలికి ముడి పెట్టె ప్రయత్నం చేసారు.
గీతా కృష్ణ సినీ అభిమానులకు అంతగా పరిచయం లేకపోయినా ఇండస్ట్రీలోని వారికి మాత్రం ఈ పేరు బాగా తెలుసు.. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా కోకిల, ప్రియతమా లాంటి సినిమాలతో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ డైరెక్టర్..
కాంగ్రెస్ అధిష్టానంతో ఎడతెగని చర్చలు చేసిచేసి అలసి సోలసిపోయిన పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ ఈరోజు సాయంత్రమే డిల్లీ నుండి విజయనగరం చేరుకొన్నారు. అయితే, ఆయనేమీ ఇంతవరకు ప్రజలు పండుగ చేసుకోనేంత గొప్ప వార్తలేవీ ఇంకా చెప్పలేదు. కానీ, తన పీసీసీ నౌకలో మరి కొంత తమందిని ఎక్కించుకొనేందుకు అధిష్టానం అనుమతి తెచ్చుకొన్నారని మాత్రం సమాచారం వెలువడింది.
కళంకిత మంత్రులను తొలగించాలని మొదటి నుండి గట్టిగా కోరుతున్న వారిలో సీనియర్ నేత వీ.హనుమంత రావు ఒకరు. అయితే, అది చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉంది. అయినప్పటికీ, ఆయన అవకాశం దక్కినప్పుడల్లా తన వాదన గట్టిగ వినిపిస్తూనే ఉన్నారు.
మొన్న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తాము తలుపులు తెరవలేదని ఒకవేళ తెరిస్తే ఇక ఇతర పార్టీల దుఖాణాలు మూసుకోవలసిందేనని, కానీ తాము ఆచి తూచి ఎవరినయినా లోపలి రానిస్తామని అన్నారు.
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
There seems to have common sentiment for Tollywood heroes that brought them the needed luck. It’s nothing but the Police Uniform. Mahesh babu was seen as police in “Dookudu” and the movie was a big hit in Mahesh’s career after 3 continuous debacles like “Sainikudu”, “Athidi” and “Khaleja”.
Young Rebel Star Prabhas starrer Mirchi is all set to cross the 100-day mark in 28 theaters in Andhra Predesh. The film took a huge opening at the box office and registered record first day collections, this is
Adivi Sesh, who played baddie in Pawan Kalyan starrer 'Panja' is all set to entertain Telugu movie lovers as a hero with his third movie 'Kiss'. Priya Banerjee is making her debut as a heroine opposite to Sesh and Krishnudu is playing a cameo in this romantic comedy film. 'Vinayakudu' and 'Village lo Vinayakudu' director
ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్ డైలాగులు ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో రాబోయే డైలాగు
58 సంవత్సరాల వెనిజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్
సినిమాలలో అశ్లీలత అంతులేకుండా పోతుంది. బాలీవుడ్, కన్నడ, మళయాళం, తమిళ సినిమాలతో పోలిస్తే తెలుగులో ఆందాల ఆరబోత కాసింత తక్కువే. ఇక బాలీవుడ్ ఎప్పుడో బరితెగించి పోయింది. అయితే అసభ్యకరంగా నటిస్తున్నారని ప్రముఖ సినీ తారలు అనుష్క, ప్రియమణిలపై కోర్టులో ఫిర్యాదు నమోదైంది.


