రాజంపేట నేతలను హడలెత్తించిన గోరంట్ల మాధవ్
Publish Date:Jun 13, 2012
సిఐ గోరంట్ల మాధవ్ పేరు చెబితే కడప జిల్లా రాజంపేట రాజకీయనాయకులకు హడల్. ఆయనకు ఉప ఎన్నికల డ్యూటీ రాజంపేటలో పడటంతో రాజకీయ నాయకులందరూ తమ అక్రమ కార్యక్రమాలకు స్వస్తి పలికి మాధవ్ పైనే దృష్టి సారించారు. పైగా మాధవ్ కూడా ఎన్నికల విధుల్లోకి చేరటానికి ముందు అన్ని వీథులూ కలియతిరిగారు. దీంతో ఆయన ఊర్లోకి వచ్చిన వార్తా రాజకీయ నేతలకు తెలిసిపోయింది. ఎస్పీ ఉమేష్ చంద్ర హయాంలో 1999-2000లో మన్నూరు ఎస్.ఐ.గా పనిచేసిన గోరంట్ల మాధవ్ రాజకీయనాయకులు తప్పు చేస్తే పోలీసు బూటుకాలు ముద్ర చొక్కాలపై వేసేవారు. ఎవరినీ లెక్కచేయని ఆయన నైజం రాజకీయనాయకులకు అప్పట్లోనే మింగుడుపడలేదు. ఎంత పెద్దవారి సిఫార్సు అయినా తానేమీ పట్టించుకోనని , తాను చేయాల్సింది చేసే తీరతానని మాధవ్ చేసిన హెచ్చరిక కూడా రాజకీయ నాయకుల్లో భయంపుట్టించింది. 13ఏళ్ళ తరువాత రాజంపేట ఎన్నికలకు సిఐ హోదాలో వచ్చిన మాధవ్ కు ముందుగానే రూమ్ సిద్ధం చేసినా తన కారులోనే పడుకుంటానని మిత్రులనూ తిప్పి పంపించారు. నా డ్యూటీ నేను చేయాలి కదా! అనే మాధవ్ డైలాగ్ కూడా రాజకీయ నాఉఅకులకు భయంపుట్టిస్తుందని కొందరు బహిరంగంగానే అంగీకరిస్తారు.
తెలంగాణా సాధన కోసం తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం మొత్తం మీద ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ముగిసింది. అయితే దీని ద్వారా కె.సి. ఆర్ సాధించినది ఏమిటి? అనవసరంగా సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడటం తప్పించి. అంతగా ఉద్యమం అని పరితపించే ఆయన ఎందుకు నిన్న జరిగిన ఛలోఅసెంబ్లీ లో పాల్గొన లేదు.
మొత్తం మీద ఆర్.ఎస్.ఎస్ జోక్యంతో, సుష్మాస్వరాజ్, నితిన్ గడ్కరీ, ఉమాభారతి వంటి ఆయన ప్రియ శిష్యుల బుజ్జగింపుతో అద్వాని రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు రాజనాధ్ సింగ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇక్కడ దేశ ప్రజలు అద్వానీ నుండి చాలా సమాధానాలు ఆశిస్తున్నారు.
మొత్తానికి RSS చీఫ్ మోహన్ భగవత్ గారి అభ్యర్ధన మేరకు అద్వానిజి సర్దుకొన్నారు. రాజీనామ ఉపసంహరించుకొన్నారు. ఒక యోధుడి రాజీనామా ఒక్కరోజు లో ఎంతటి పెను తుపాను BJP లోను ,దేశం మొత్తం మీద కలిగించిదొ చూసాము . గౌరవం పెద్దరికం లేకుండా ఏ పార్టీ కి మనుగడ వుండదు ,తన రాజీనామా ధిక్కారం తో పార్టీ లో తన స్థాన మేంటో ఒక్కరోజులో తెలియ చెప్పారు.
What would you do if you are a musician? You will teach music to your children or at most to your family? Or you may run music classes to your neighbouring people? If you are even more passionate about music you will cross boundaries, sing and entertain people with your vocal
అన్ని దానాలని మించిన దానం అన్నదానం అంటారు - ఆ దానం కంటే మించిన దానం ఒకటుంది అని ప్రగాఢంగా నమ్మటమే కాదు ఆ దానం చేయడం కోసం తన జీవితాన్నే అంకితం చేసాడో వ్యక్తీ అతనే భద్రయ్య. అరవై ఎనిమిదేళ్ళ వయసులో ఉదయాన్నే బయలు దేరి మద్యాహ్నం దాకా ఊరంత తిరిగుతూ అక్కడక్కడ ఏర్పాటు చేసిన ట్యాంకుల్లో నీళ్ళు నింపుతూ ఉంటాడు ఆ ట్యాంకులన్ని
సమాజంలో ఏ మాత్రం మనకి నచ్చని పద్దతులుక నిపించినా వ్యవస్థ అంత కుళ్ళిపోయింది, అంటూ పక్కనుంచి తప్పుకుని వెళ్ళిపోతాం. అయితే - మార్పు సాధ్యమేనని నమ్మేవారు కొంతమంది వుంటారు. అందుకు ప్రయత్నిస్తారు . మిగతా వారిని ఆలోచించమంటారు , ఇటువంటి వ్యక్తులు ఈ కాలంలో తక్కువగా కనిపించినా అరుదైతే కాదు
మంత్రి వర్గ విస్తరణ దేని కోసం?
పరువు తీసినోడికి ఘనస్వాగతం
బి. జె. పి. కురువృద్ధుడు ఎల్ . కె. అద్వాని ఆ పార్టీలోని తన అన్ని పదవులకు రాజీనామా చేశారు. బి. జె. పి తరఫున మోడీకి ప్రచార బాధ్యతలు అప్పగించిన తక్షణం ఆయన ఇలా రాజీనామా చేయటం దేశ ప్రజలందరిని ఒకింత విస్మయానికి గురి చేసింది. అద్వాని తన రాజీనామా లేఖలో నేడు వ్యక్తుల సొంత ఎజెండాతో నడుస్తున్న పార్టీయే గాని
Gujarat Chief Minister Narendra Modi for the first time will be arriving to Hyderabad on 27th June to attend a youth conference to be held at LB stadium.
Ever since, Jagan Mohan Reddy has been imprisoned in Chanchalguda, it become a major political hub. Many VIPs like Vijaysai Reddy, Nimmagadda, IAS officers, former ministers have been landing in the jail facing CBI cases.
K.Keshav rao, who recently joins TRS has been appointed as Secretary General of the party.
అందాల సుందరి ప్రియమణి బాలీవుడ్ కి రెండు సార్లు వెళ్ళిన అదృష్టం కలిసి రాలేదు. దాంతో ఈ సారి వచ్చిన ఆఫర్ ను బాగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్ తాజా చిత్రం ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’లో ఐటెంసాంగ్ చేసింది ప్రియమణి.
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ శ్రీనువైట్ల కి వార్నింగ్ ఇచ్చాడట! అదేంటి శ్రీనువైట్ల కి మహేష్ బాబు వార్నింగ్ ఇవ్వడమేమిటి అని అనుకుంటున్నారా! ఇది మాత్రం నిజం. త్వరలో మహేష్ బాబు, డైరెక్టర్ శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకేక్కబోతున్న 'ఆగడు' సినిమా నేపధ్యంలో ఈ విషయం చోటుచేసుకుంది.
పవర్స్టార్ పవన్కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ మరాఠీ లో చిత్రాన్ని తీసేందుకు సిద్దమవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్ర కథాంశమే అంతటా చర్చనీయాంశమైంది. విడిపోవడానికి సిద్ధపడిన భార్యభర్తలు.. చివరికి ఎలా కలిసారన్నది ఈ చిత్ర కథాంశం. రేణుదేశాయ్ స్వస్థలం పూణె కావడంతో
టాలీవుడ్ హ్యాండ్ సమ్ హీరో అడివి శేష్ న్యూ మూవీ 'కిస్' రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ టిజర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. టిజర్ లోని డైలాగులు యూత్ బాగా ఆకట్టుకుంటున్నాయి. 'కొంప దీసి పెళ్ళిచేసుకుంటావా ఏమిటి'..'నువ్వు సూపర్ ఫిగర్' వంటి డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
సినిమాల్లో రాణించాలంటే.. అందం, అభినయంతోపాటుగా కాస్తంత అదృష్టం కూడా ఉండితీరాలి. అయితే.. తమన్నాకు మాత్రం అందం, అభినయంతోపాటుగా అదృష్టం పాళ్లు కాస్త ఎక్కువగా ఉన్నట్లున్నాయి. లేకపోతే.. ఓసారి దూరమైన అవకాశం మళ్లీ ఆమెను వెతుక్కుంటూ వెళ్లడమేంటి.
ఒకప్పుడు ఎవరినయినా కోర్టులు తప్పుబడితే అది చాల అవమానకరంగా భావించేవారు. అటువంటి వారిపట్ల ప్రజలకి, ప్రభుత్వానికి కూడా చిన్న చూపే ఉండేది. ఇక సదరు వ్యక్తులు కూడా తీవ్ర ఆత్మన్యునతకి గురయి స్వచ్చందంగా రాజీనామా చేసి తమ పదవుల నుండి తప్పుకొనేవారు. అందువల్ల, అందరికీ సమాజమంటే కొంత భయం కూడా ఉండేది. ఇదంతా ఒకనాటి మాట.
ఇంత కాలం రాసుకుపూసుకు తిరిగిన బీజేపీ, జనత దళ్ (యు) నేతలు తెగతెంపులు చేసుకోగానే ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకోవడం మొదలుపెట్టేసారు.సాధారణంగా రెండు రాజకీయ పార్టీలు విడిపోయిన తరువాత ఇటువంటి విమర్శలు ప్రతి విమర్శలు సహజమే.
Describing about our incredible India, nevertheless, will be tough. Greedy politicians, politics... with leaders richest of the rich, slums... poorest of the poor, incurable disease of corruption, greatest of the great civilization, even greater mythology.
నిన్న టీ-జేయేసీ మరియు తెరాసల అధ్య్వర్యంలో జరిగిన ‘ఛలో అసెంబ్లీ’ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న తెదేపా, బీజేపీ, సీపీఐ పార్టీలు ఈ రోజు తెలంగాణా బంద్ కు ఏకపక్షంగా పిలునిచ్చినందుకు తెరాస బంద్ కు దూరంగా ఉంటున్నాయి. ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమంలో తాము పాల్గొన్నప్పటికీ తమని అభినందించకపోగా అడ్వకేట్ల వేషంలో తెరాస గూండాలు
ప్రజాస్వామ్యానికి మూల స్థంభమయిన మీడియాకు కూడా ఈ కుల, మత చీడ పట్టి చాల కాలమే అయింది. అయితే దానిని బహిరంగంగా చెప్పుకోకపోవడమే నేడు లౌకిక వాదంగా చలామణి అవుతోంది. ఇప్పుడు తెరాస, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు మూడు మరో అడుగు ముందుకు వేసి, ఇప్పటికే కులగజ్జి అంటుకొన్న మీడియాకు రాజకీయ గజ్జి కూడా అంటించి నిలువునా చీల్చాయి.
స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెరాస ఛలో అసెంబ్లీ అంటూ మళ్ళీ తెలంగాణా సెంటిమెంట్ ను రాజేసే పనిలో పడింది. యధాప్రకారం ప్రభుత్వం దానికి అనుమతి నిరాకరించడం, పోలీసులు దానిని నిలువరించేందుకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయడం, తెరాస, టీ-జేయేసీ నేతలు ఖండించడం, అడ్డుకొంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేయడం వంటివన్నీ కూడా ఒక పద్దతి ప్రకారంగా సాగిపోతున్నాయి.
My nephew who’s going to be 2 years old next month has already started making choices on what to eat, whom to go out with, which clothes to wear, where to sit in the car etc. These little acts of his are a treat to watch for all of us and especially for his grandparents.
పిల్లల మీద ప్రేమతో వారికి ఎప్పటికప్పుడు అన్నిఅమర్చాలనుకుంటారు తల్లితండ్రులు. అయితే అవి వారికి మేలు చేస్తాయా లేదా అన్నది ఆలోచించరు. ఉదాహరణకి పిల్లలు తప్పటడుగులు వేస్తుంటే చాలు, వారికి నడక బాగా రావాలంటూ వారికి బేబీ వాకర్లు కొంటాం. దీంతో పిల్లలు కూడా హాయిగా ఇల్లంతా తిరుగుతుంటారూ.
చాకొలేట్ తిన్నప్పుడు మెదడు ఎండార్ఫిన్ అనే రసాయనాలను విడుదలచేస్తుంది. ఇది మనిషికి మంచి ఉత్స్తాహం అందిస్తుంది. డిప్రెషన్ భావాన్ని పోగొడుతుంది అలాగే చాకొలేట్లో ఫినోలిక్ మూలకాలు వుంటాయి. ఇవి రక్త నాళాలతోకలసి రక్తం గడ్డకట్టడాన్ని నిరోధిస్తాయి. దీనివల్ల గుండెజబ్బులు అంత త్వరగా రావు అంటున్నారు
" ఓ చినదాన" అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన హీరో రాజాకు
In the direction of kishore bhargav, and a ramgopal varma penned story "Psycho" is releasing on 21st of june. the 10 minute video, trailer and a song which was released, is expected to boost up the movie goers.
అగ్ర హీరోలందరితో నటించిన అందాల తార రాశి.
పుట్టే పిల్లలు తెలివైన వారుగా వుండాలంటే కడుపుతో ఉన్నపుడే రోజూ కాసేపు ఉదయం కాసేపు ఎండలో నిల్చోవాలి . సూర్యరాశ్మితో పిల్లల తెలివి పెరుగుతుందట రోజు ఉదయం, సాయంత్రం కొంచంసేపు నీరెండలో నిల్చోటం మంచిదట. ఎందుకంటే సూర్యరశ్మి లేని వాతావరణం లో పుట్టే పిల్లల మేధస్సు తక్కువగా ఉంటుంది
మీ పిల్లలు భవిష్యత్తులో కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడకూడదంటే వారు పుట్టినప్పటి నుంచి రెండేళ్ళ వరకు చక్కగా తల్లిపాలు ఇవ్వండి అంటున్నారు లండన్ లోని సెయింట్ జార్జి మెడికల్ స్కూల్ పరిశోధకులు . తల్లిపాల గురించి ప్రపంచ వ్యాప్తంగా ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి .
పొటాషియం ఎక్కువగా ఉండే పళ్ళు, కూరగాయల రసాలు తరచూ తీసుకోవడం ద్వారా హైబీపి ని అదుపులో పెట్టొచ్చుట - ఇందుకు రక్త నాళాలు వెడల్పు అయ్యి రక్త ప్రసరణ నిరాటంకంగా, వేగంగా జరగటమే కారణం. బ్లాకు బెర్రీస్,డేట్స్, గ్రేప్స్.ఆపిల్,ఆరెంజ్, అరటిపండు,పుచ్చకాయ,బీట్స్, సోయా, బీట్ రూట్




