|
|
ఆ రెండు చానల్స్ బహిష్కరణకు కు చంద్ర బాబు నిర్ణయం
హైదరాబాద్
: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి దినపత్రికను, టీవీ చానెల్ను బహిష్కరించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. తెలంగాణ కోసం ప్రత్యేకంగా వెలువడుతుందని నమస్తే తెలంగాణ పత్రికపై, టీ చానెల్పై కూడా ఆ పార్టీ అదే నిర్ణయం తీసుకుంది.పార్టీ అధినేత చంద్రబాబుతో పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, దాడి వీరభద్రరావు తదితరులు సమావేశమై ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఆ రెండు చానెళ్లు, పత్రికల్లో తమ పార్టీపై, పార్టీ నేతలపై ఉద్దేశపూర్వకంగా కథనాలను ప్రచురిస్తున్నారని పలువురు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఆ చానెళ్లు, పత్రికల తీరుపై ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసిన తర్వాత కూడా వాటి తీరులో ఎటువంటి మార్పు లేదన్న అభిప్రాయంతో చంద్రబాబు ఏకీభవించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే, ఆ పత్రికలు, చానెళ్లను బహిష్కరించాలని నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో బహిష్కరణ నిర్ణయాన్ని టీడీపీ అధికారికంగా ప్రకటించనుంది.
- బెయిల్ ఇవ్వొద్దు..సిండికేట్ వ్యాపారులకు ఎసిబి షాక్
- దేవుడికి హారతి ఇవ్వద్దు
- చూస్తూ ఊరుకోం..అసెంబ్లీలో సీఎం పై బాబు ఫైర్
- వాయిదాల అసెంబ్లీ..ఒక్క చర్చా జరగదు
- మార్చి 18న ఉపఎన్నికలు..నోటిఫికేషన్ విడుదల
- కేసీఆర్ కు కిషన్ రెడ్డి షాక్
- మోపిదేవిని తప్పించాలని బాబు డిమాండ్
- సీఎంతో తాడోపేడో తేల్చుకునేందుకే మోపిదేవి రెడీ
- రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ట్విస్ట్
- రాజ్యసభ సీటు అడిగేందుకే ఢిల్లీకి వచ్చా వివేకా
- TNGOs in Confusion Over Proposed Strike
- Treasure Trove in Hyderabad Real or a C...
- Mud and happiness in Brazil Carnival
- RTI Commissioners Appoitments Guv Send...
- Jagan Assets Case Vijaya Sai Reddy Cust...
- Andaman Jarawa Tribes Video Constable A...
- Aakash2 Also Priced at Rs 2450 Kapil S...
- Treasure Hunt Opposite AP Secretariat Co...
- TDP Complains to Governor Against Minist...
- TNGOs in Confusion Over Proposed Strike
- Daruvu Movie Attacked by T Activists
- Jagan Assets Case: Vijaya Sai Reddy Cust...
- TRS is in Trouble For Selection of Mahbo...
- Venkatesh Joins Mahesh Babu for SVSC
- AP Bypolls: Congress Announces 3 Candida...
- Amar Singh Injured as Chopper Makes Emer...


