|
|
వారిద్దరే మంచి మిత్రులు : మురళీమోహన్
హైదరా
బాద్ : చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ మంచి మిత్రులని, అనవసరంగా వారిద్దరి మధ్య విభేదాలు సృష్టించవద్దని ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ మీడియాకు విజ్ఞప్తి చేశారు.శంషాబాద్లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హీరోల అభిమానులు కూడా సినిమాలతో రాజకీయాలను ముడిపెట్టి అనవసరంగా గొడవలకు దిగవద్దని కోరారు. మరోవైపు అభిమానులు కూడా రాజకీయాలను సినిమాలతో ముడిపెట్టి అనవసరంగా ఘర్షణలకు దిగరాదని సూచించారు. చిరు, బాలయ్య ఒకరిపై ఒకరు ప్రత్యేక ఎన్నికల్లో పోటీపడే అవకాశమే లేదని చెప్పారు.
కాగా గత కొన్ని రోజులుగా బాలకృష్ణ, చిరంజీవిల మధ్య వాగ్యుద్దం జరుగుతున్న విషయం తెలిసిందే. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నారు. వీరి వాగ్యుద్ధం నేపథ్యంలో బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో అభిమానుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎస్పీఎస్ నెల్లూరులో పోటా పోటీగా దిష్టిబొమ్మల దగ్ధానికి ప్రయత్నాలు జరగ్గా, తిరుపతిలోనూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
- బెయిల్ ఇవ్వొద్దు..సిండికేట్ వ్యాపారులకు ఎసిబి షాక్
- దేవుడికి హారతి ఇవ్వద్దు
- చూస్తూ ఊరుకోం..అసెంబ్లీలో సీఎం పై బాబు ఫైర్
- వాయిదాల అసెంబ్లీ..ఒక్క చర్చా జరగదు
- మార్చి 18న ఉపఎన్నికలు..నోటిఫికేషన్ విడుదల
- కేసీఆర్ కు కిషన్ రెడ్డి షాక్
- మోపిదేవిని తప్పించాలని బాబు డిమాండ్
- సీఎంతో తాడోపేడో తేల్చుకునేందుకే మోపిదేవి రెడీ
- రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ట్విస్ట్
- రాజ్యసభ సీటు అడిగేందుకే ఢిల్లీకి వచ్చా వివేకా
- TNGOs in Confusion Over Proposed Strike
- Treasure Trove in Hyderabad Real or a C...
- Mud and happiness in Brazil Carnival
- RTI Commissioners Appoitments Guv Send...
- Jagan Assets Case Vijaya Sai Reddy Cust...
- Andaman Jarawa Tribes Video Constable A...
- Aakash2 Also Priced at Rs 2450 Kapil S...
- Treasure Hunt Opposite AP Secretariat Co...


