Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రేషన్ బియ్యం అక్రమార్కుల అరెస్ట్
posted on: Dec 16, 2024 2:16PM
తెలుగు రాష్ట్రాల నుంచి రేషన్ బియ్యం కాకినాడ, విశాఖ పోర్ట్ లకు తరలిస్తున్న ఆరుగురు అక్రమార్కులను కూ టమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. గత వైకాపా ప్రభుత్వం ఈ అక్రమార్కులను ప్రోత్సహించడం వల్లే తెలుగు రాష్ట్రాల్లోని పిడిఎస్ బియ్యం ఆప్రికాలాంటి దేశాలకు తరలి వెళుతోంది. నల్గొండ కేంద్రంగా బియ్యం దందా కొనసాగుతోంది.
Latest YouTube Trending Video NEWS



.webp)


