TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రేషన్ బియ్యం అక్రమార్కుల అరెస్ట్

Published on: Mon Dec 16, 2024 2:16PM

తెలుగు రాష్ట్రాల నుంచి రేషన్ బియ్యం కాకినాడ, విశాఖ  పోర్ట్ లకు తరలిస్తున్న ఆరుగురు అక్రమార్కులను కూ టమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. గత వైకాపా ప్రభుత్వం ఈ అక్రమార్కులను ప్రోత్సహించడం వల్లే తెలుగు రాష్ట్రాల్లోని పిడిఎస్ బియ్యం ఆప్రికాలాంటి దేశాలకు తరలి వెళుతోంది. నల్గొండ కేంద్రంగా బియ్యం దందా కొనసాగుతోంది.