మంచు వారిపై వర్మ జేజేలు

 

మంచు మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఒట్టు". ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో రామోజీఫిల్మ్ సిటీలోని ప్రియా డెయిరీ దగ్గర జరుగుతుంది. ఓ నాయకుడిని పొగుడుతూ, అతనికి జనాలందరూ కూడా జేజేలు కొడుతున్న సన్నివేశాన్ని ఇటీవలే చిత్రీకరించారు. ఇక్కడ వచ్చే నెల 11 వరకు చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో విష్ణు మంచు నిర్మించనున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా పూర్తి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu