Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మంచు వారిపై వర్మ జేజేలు
posted on: Jan 3, 2014 8:59AM

మంచు మోహన్ బాబు, విష్ణు ప్రధాన పాత్రలో రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఒట్టు". ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో రామోజీఫిల్మ్ సిటీలోని ప్రియా డెయిరీ దగ్గర జరుగుతుంది. ఓ నాయకుడిని పొగుడుతూ, అతనికి జనాలందరూ కూడా జేజేలు కొడుతున్న సన్నివేశాన్ని ఇటీవలే చిత్రీకరించారు. ఇక్కడ వచ్చే నెల 11 వరకు చిత్రీకరణ జరుగుతుంది. ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో విష్ణు మంచు నిర్మించనున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా పూర్తి రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.






