Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దళితులపై అత్యాచారాలను నిరసిస్తూ ర్యాలీ
posted on: Dec 30, 2023 3:22PM
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దళితగళం పేరిట సీబీఎన్ ఫోరం, కేశినేని శివనాథ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దళితుల ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం అనే నినాదంతో ఓ కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఎస్సీలపై అత్యాచారాలు, హత్యాకాండను ప్రతిఘటిస్తూ పోరాటానికి పిలుపు నిచ్చింది. నందిగామలో దళిత సంఘాల ఆధ్వ్బర్యంలోభారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో తెలుగుదేశం నేతలు నక్కా ఆనంద్ బాబు, వంగలపూడి అనిత, తంగిరాల సౌమ్య, ఎం.ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.






