Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భీవండి కోర్టుకు రాహుల్ గాంధీ...
posted on: Jan 30, 2017 2:04PM

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను ఆర్ఎస్ఎస్ నేతలు రాహుల్ గాంధీపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో భాగంగా.. ఈరోజు రాహుల్ గాంధీ భీవండి కోర్టుకు హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆ సంస్థ పరువుకు నష్టం కలిగించారని వచ్చిన అభియోగాలపై ఆయన కోర్టుకు హాజరయ్యారు. విచారణ అనంతరం న్యాయమూర్తి తదుపరి విచారణను మార్చి 3కు వాయిదా వేశారు.



.jpg)


