Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పూరి ఆలయంలో ‘నెయ్యి’ అలర్ట్!
posted on: Sep 25, 2024 12:36PM

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ప్రభావం దేశ వ్యాప్తంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ ఆలయంలో ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి నాణ్యతను పరీక్షించాల్సిందిగా ఒడిశా సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. పూరి జగన్నాథ ఆలయానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని ఒడిశా మిల్క్ ఫెడరేషన్ నెయ్యి సరఫరా చేస్తుంది. మరోవైపు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోని ప్రసాదంలో కొవ్వు కూరుకుపోయిందన్న ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.






