Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ కి చెప్పే ధైర్యం ఉందా? పొన్నాల
posted on: Jun 25, 2015 3:45PM
.jpg)
రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు వ్యవహారంపై టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మొదటిసారి నోరు విప్పారు. ఇన్ని రోజులు ఈ వివాదంఫై ఎలాంటి వ్యాఖ్యలు చేయని ఆయన ఇప్పుడు ఇద్దరు సీఎంల వైఖరిపై మండిపడ్డారు. కేసీఆర్ కు చంద్రబాబుకు సెక్షన్ 8 గురించి విభజన సమయంలోనే బాగా తెలుసని అన్నారు. ఈ కేసులో ఏపీ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగాయని ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ట్యాపింగ్ చేయలేదని ధైర్యంగా చెప్పగలరా? అలా చెప్పే దమ్ము కేసీఆర్ కు ఉందా? అని ప్రశ్నించారు.






