Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మళ్ళీ పేలనున్నపెట్రో బాంబ్
posted on: Sep 4, 2012 12:32PM
పెట్రో బాంబ్ పేల్చేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోమారు సిద్ధమవుతున్నాయి. సెప్టెంబరు 7న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తర్వాత డీజిల్ ధరల్ని 4 నుంచి 5 రూపాయలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఆగస్టులోనే డీజిల్, పెట్రోల్ ధరల్ని పెంచాలని ఆయిల్ కంపెనీలు ప్రయత్నించాయి. అయితే పార్లమెంటు సమావేశాల కారణంగా ధరల పెంపును వాయిదా వేసుకున్నాయి. సెప్టెంబరు 7 తర్వాత డీజిల్తో పాటు పెట్రోల్ ధరను కూడా పెంచే అవకాశం ఉందని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి.



.jpeg)


