Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పారిస్ లో ఉగ్రవాదుల దాడి.. 170 మంది మృతి.. 300 మందికి పైగా గాయాలు
posted on: Nov 14, 2015 9:29AM

ఉగ్రవాదుల దాడితో పారిస్ అట్టుడికింది. ఫుట్ బాల్ స్టేడియం, రెస్టారెంట్లు, థియేటర్లలో మారణహోమం చేశారు. ఆరుచోట్ల కాల్పుల, పేలుళ్లతో ముష్కరుల భీభత్సం సృష్టించారు. ఈ దుండగుల దాడిలో 170 మందికి పైగా మృతి చెందగా.. మరో 300 మందికి పైగా తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది. దీంతో ప్రాన్స్ లో అత్యవసరం పరిస్థితి.. కర్య్ఫూ విధించారు. ఈ దాడిపై ఒబామా స్పందించి ఇది మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. అనవసరంగా అమాయక ప్రజలను బలితీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.






