Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భూకంపం నుండి బుడతడు సేఫ్
posted on: May 1, 2015 10:23AM

నేపాల్ భూకంపం వచ్చి ఇప్పటికి ఆరురోజులు ఆయిపోయింది. ఈ భూకంప తాకిడికి నేపాల్ అతలాకుతలమైపోయింది. ఇప్పటివరకు 5 వేల మందికి పైగా మరణించారు. కాని నాలుగు నెలల బుడతడిని మాత్రం ఈ భూకంపం ఏం చేయలేకపోయింది. సోనిత్ అవల్ అనే నాలుగు నెలల బుడతడు నేపాల్ భూకంపం నుండి క్షేమంగా బయటపడ్డాడు. సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బంది ఓ ఇంటి శిథిలాలు తొలగిస్తుండగా ఈ నాలుగు నెలల పసిపిల్లాడు బయటపడ్డాడు. 20 గంటల పాటు శిథిలాల కింద ఉన్నా కూడా బాలుడు సురక్షితంగా ఉండటంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు.


.jpg)



