Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కొట్టివేత
posted on: Nov 6, 2024 2:21PM
తూళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మరియమ్మ హత్య కేసులో నిందితుడైన వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన పెట్టుకున్న బెయిల్ దరఖాస్తును హైకోర్టు కొట్టి వేసింది. ఈ కేసులో నందిగం సురేష్ కు రెండు పర్యాయాలు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 2020లో రెండు సామాజిక వర్గాల మధ్య జరిగిన గొడవలో మరియమ్మ హత్యకు గురయ్యారు. ఈ హత్య చేసింది వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అని ఎస్టాబ్లిష్ అయ్యింది. ఈ కారణంగా మంగళగిరి కోర్టు రెండు పర్యాయాలు బెయిల్ తిరస్కరించింది. తాజాగా ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.


.webp)



