Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు...బిజెపి అభ్యర్థులు వీరే...
posted on: Jan 10, 2025 4:17PM
తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. రెండు ఉపాధ్యాయ ఒక పట్టభధ్ర ఎన్నికకు సంబంధించి అభ్యర్థులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు. నల్గొండ -వరంగల్ -ఖమ్మం ఉపాద్యాయ ఎంఎల్ సి స్థానానికి అభ్యర్థిగా పులి సర్వోత్తమ్ రెడ్డి , కరీంనగర్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా మల్కా కొమరయ్యను ఎంపిక చేశారు. కరీంనగర్ -నిజామాబాద్ -ఆదిలాబాద్- మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సి అంజిరెడ్డిని ఎంపిక చేశారు.



.webp)


