Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆరునెలల్లో మన్మోహన్ సర్కారు పతనం : మమత జోస్యం
posted on: Oct 16, 2012 3:04PM
.jpg)
కేంద్రంలో మన్మోహన్ సర్కారు ఆరునెలల్లోపే పతనమౌతుందని తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ జోస్యం చెప్పారు. వెంటిలేటర్ మీదున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కాపాడలేరని ఆమె విమర్శించారు. యూపీఏ పూర్తిగా బ్రెయిన్ పనిచేయని స్థితిలో మంచమెక్కిందంటూ నిప్పులు చెరిగారు మమతాబెనర్జీ. మరోవైపు రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడుల్ని అనుమతిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఫెమా చట్టంలోని నిబంధనల్ని సరిచేయడంవల్లే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని దేశ అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్ బ్యాంక్ కి సూచించింది.






