Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మన్మోహన్ కు రాసిన లేఖ మోడీకి చేరింది
posted on: May 22, 2015 3:41PM
.jpg)
ఓ యువకుడు 15 నెలల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు రాసిన లేఖ ప్రస్తుత ప్రధాని అయిన మోడీకి అందింది. ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లో బులంద్ షహర్ ప్రాంతానికి చెందిన మంజిత్ అనే యువకుడు తన చెల్లెళ్ల పెళ్లిళ్లు చేయలేకపోతున్నానని, ఉద్యోగం ఇప్పించాలంటూ కోరుతూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఓ లేఖ రాశాడు. కానీ అప్పట్లో ప్రభుత్వాలు మారడం, మోడీ ప్రధాని కావడం, ఆలేఖను మోడీ చూడటం జరిగాయి. దీంతో ఆ యువకుడికి రూ.50 వేలు ఆర్ధిక సహాయం అందించారు. కానీ తన ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి చేయడానికి కనీసం 7 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, మోడీ అందించిన 50 వేలు ఏ మూలకీ రావని యువకుడి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు






