ఆ ముగ్గురు త్రీ ఇడియట్స్‌

 

తెలంగాణ వాదానికి వ్యతిరేఖంగా బలంగా మాట్లాడుతున్న లగడపాటి రాజగోపాల్‌, పరకాల ప్రభాకర్‌, తులసీ రెడ్డిలపై తెలంగాణ వాదులు విరుచుకుపడుతున్నారు. ఆ ముగ్గురు త్రీ ఇడియట్స్‌ అన్నారు తెలంగాణ ఉద్యోగ సంఘం నాయకుడు విఠల్‌.

తెలంగాణ ప్రజలందరూ విడిపోవాలని కోరుకుంటున్నారని కాని సీమాంద్రలో నాయకులే కోరుకుంటున్నారన్నారు. విడిపోవడానికి మేం 1000 కారణాలు చూపిస్తాం కలిసుండటానికి మీరు ఒక్క కారణం అయినా చూపించగలరా అని ప్రశ్నించారు.