టీడీపీ కార్యలయంపై దాడి.. జగన్ హస్తం...!


కర్నూలు జిల్లా టీడీపీ కార్యలయంపై  ఎమ్మార్పీఎస్( మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) నేతలు దాడి చేశారు. ఎమ్మార్పీఎస్ నేతలు చేసిన బీభత్సానికి పార్టీ కార్యలయంలోని ఫర్నీచర్ మొత్తం ధ్వంసమయిపోయింది. అసలు ఏం జరుగుతుందో అని టీడీపీ నేతలు తెలుసుకునేలోపే నేతలు చేయాల్సింది చేసేశారు. దీనిపై టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వేగంగా స్పందించి.. ఈ దాడి వెనుక జగన్ హస్తం ఉందని.. మాదిగలకు చంద్రబాబు మాత్రమే న్యాయం చేస్తారు.. జగన్ కాదు అన్న విషయం వారు గుర్తించాలని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu