Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాంగ్రెస్ ఫలితాలపై మోడీ, కెటీఆర్ ట్వీట్స్
posted on: May 13, 2023 5:46PM
ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకశాసనసభ ఎన్నికలలో బిజెపి ఓటమి చెందిన తర్వాత ట్వీట్ చేశారు. గెలుపొందిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు.
దక్షిణాదిన బిజెపి అధికారంలో వచ్చిన మొదటి రాష్ట్రం కర్ణాటక. కాంగ్రేస్ పార్టీ నుంచి అధికారం కైవసం చేసుకున్నబిజెపి ఈ ఎన్నికలలో ఆ అధికారాన్ని కాంగ్రెస్ కు తిరిగి అప్పగించింది.
కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి ఆర్ అన్నారు. ప్రస్తుతం పెట్టుబడుల కోసం యుకె వెళ్లిన మంత్రి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి నూతనంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినంత మాత్రాన పొరుగునే ఉన్న తెలంగాణలో ప్రభావం ఉంటుందని వస్తున్న వార్తలో నిజం లేదన్నారు.


.webp)
.webp)


