Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కోదండరామ్, ఈటెలకు బెయిల్
posted on: Mar 23, 2013 5:57PM

సడక్ బంద్ లో భాగంగా అరెస్టైన 8 మంది నేతలకు అలంపూర్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండ రామ్, తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ పక్ష ఈటెల రాజేందర్ ,ఎమ్మెల్యే జూపల్లె కృష్ణారావు,మాజీ ఎమ్.పి జితేందర్ రెడ్డి, శ్రీనివాస గౌడ్ లతో సహా ఎనిమిది మందికి 10 వేల పూచీకత్తుతో, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కోదండ రామ్ తో పాటు సడక్ బంద్ లో పాల్గొన్న 11మందిని పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో 8 మందికి ఈ రోజు బెయిల్ మంజూరు అయ్యింది. ఇవాళ్ళ కోర్టులో లొంగిపోయిన కావేటి సమ్మయ్య, గట్టు తిమ్మప్ప, తుమ్మల రవికు రోజుల రిమాండ్ ను కోర్ట్ విదించింది.


.jpg)
.jpg)


