Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేసీఆర్ అల్లిన కథనే స్టీఫెన్ సన్ చెప్పాడు.. మత్తయ్య
posted on: Jun 24, 2015 11:38AM

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన జెరసలేం మత్తయ్య కేసీఆర్ పై విరుచుకు పడ్డారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ ఓ అందమైన పిట్టకథ అల్లారని.. అదే పిట్టకథను తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో కోర్టులో చెప్పించారని ఎద్దేవ చేశారు. స్టీఫెన్ సన్ ఎమ్మెల్యేగా నామినేటెడ్ అవ్వడానికి రూ కోటి రూపాయలు కేసీఆర్ కు అందించారని.. ఈ విషయాన్ని స్టీఫెన్ సన్ స్వయంగా చెప్పారని తెలిపారు. కానీ తనకు టీఆర్ఎస్ నేతల నుండి ఎదురైన అవమానాల కారణంగా ఆ పార్టీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్న స్టీఫెన్ సన్ ను కేసీఆర్ చంపేస్తానని... పదవి రద్దు చేస్తానని బెదిరించారని.. అందుకే స్టీఫెన్ సన్ కేసీఆర్ అల్లిన కథను కోర్టులో చెప్పారని వెల్లడించారు.



.jpg)


