Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ పాట పాడుతున్న జేసీ
posted on: Dec 31, 2013 11:07AM

రాష్ట్ర విభజన జరిగినా, సమైక్యంగా ఉన్నా తాను మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉండనని ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 తర్వాత తన రాజకీయ భవిష్యత్తు చెబుతానని, ఏ పార్టీలోకివెళ్లేదీ తెలియచేస్తానని చెప్పారు. ఇప్పటికీ తనకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి షోకాజ్ నోటీస్ అందలేదన్నారు. ఒకవేళ అందినా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. "ఇప్పటికీ వైసీపీలో మా కుటుంబానికి తలుపులు తెరుచుకుని ఉన్నాయి. ఆ పార్టీ తరపున మాకు రావచ్చు. ప్రస్తుతం వైసీపీలో ప్రకటించిన వారికి గానీ, మరొకరికి గానీ పార్టీ టికెట్ ఇస్తారనే గ్యారంటీ లేదు. ఇప్పటికీ వైసీపీతో మాకు సన్నిహిత సంబంధాలున్నాయి.


.jpg)
.jpg)


