తెలంగాణ పురపోరులో జనసేన బోణీ

posted on: Feb 13, 2026 1:23PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన  బోణి కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. తెలంగాణ పురపోరులో రంగంలోకి దిగిన జనసేన అభ్యర్థుల తరఫున పార్టీ అధినేత ప్రచారానికి రాకపోయినా ఆ పార్టీ అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించడం విశేషం.

 తెలంగాణలో బలపడాలని చూస్తున్న జనసేనకు ఈ విజయం స్ఫూర్తిగా నిలుస్తుందని అంటున్నారు.  తెలంగాణ మునిసిపోల్స్ లో జనసేన  200కు పైగా స్థానాల్లో పోటీ చేసింది. 

google-ad-img
    Related Sigment News
    • Loading...