Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దాక్కున్న ఉగ్రవాదులు...మహిళ మృతి..
posted on: Jul 1, 2017 11:08AM

భారత-పాక్ సరిహద్దు ప్రాంతాల్లో తరచూ ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి చొరబడ్డారు ఉగ్రవాదులు. వివరాల ప్రకారం...జమ్ముకశ్మీర్ లోని అనంత్ నాగ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఓ ఇంట్లో దాక్కున్నట్టు సమాచారం అందినవెంటనే.. ఆ ఇంటిని భద్రతాబలగాలు చుట్టుముట్టాయి. ఆ ప్రాంతాన్నంతా తమ అధీనంలోకి తీసుకున్నాయి. దీంతో భద్రతాబలగాలపై ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఓ మహిళ తీవ్రంగా గాయపడి కన్నుమూసింది. కాగా కాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.


.jpg)



