Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఒడిశాలో తెలుగు యాత్రికుల బస్సుకు ప్రమాదం..40 మందికి గాయాలు
posted on: May 24, 2016 10:10AM

గుంటూరు నుంచి కాశీకి వెళ్తున్న యాత్రికుల బస్సు ఒడిశాలో ప్రమాదానికి గురైంది. గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి కాశీకి వెళ్లేందుకు కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరి వెళ్లారు. ఈ క్రమంలో ఒడిశాలోని జాజుపూర్ ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 40 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన 10 మందిని కటక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Latest YouTube Trending Video NEWS






