Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...స్పాట్ ఫిక్సింగ్ కేసులో కొత్త మలుపు.. చిక్కుల్లో శ్రీశాంత్
posted on: Nov 18, 2015 11:31AM

క్రికెట్ ఐపిఎల్ మ్యాచ్ స్పాట్ ఫిక్సింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. క్రికెటర్స్ శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్లపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ట్రిబ్యునల్ కోర్టు వీరి ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు ట్రిబ్యునల్ కోర్టు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పోలీసులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పిటిషన్ ను కూడా దాఖలు చేశారు. దీంతో పోలీసులు పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇప్పుడు హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో శ్రీశాంత్, చండీలా, అంకిత్ చవాన్లు చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది.



.jpg)


