Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాల్పుల విరమణ అధికారంగా ప్రకటించిన పాకిస్థాన్
posted on: May 10, 2025 6:45PM

పాకిస్థాన్, భారత్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆదేశ డిప్యూటీ సీఎం విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. పాక్ ఎప్పుడు శాంతి భద్రతలు కోసమే పాటుపడుతుందన్నారు. ఇరు దేశాల మిలిటరీ జనరల్స్ మధ్య జరగబోయే చర్చల్లో సరిహద్దుల్లో శాశ్వత శాంతి కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం ఉంది. డోనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఈ కాల్పుల విరమణ సాధ్యమైందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఒప్పందం ఎంతకాలం కొనసాగుతుంది, ఏ షరతుల మేరకు కుదిరింది అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామం ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుందని, ప్రాంతీయ శాంతికి దోహదపడుతుందని భావిస్తున్నారు.






