Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం
posted on: Jul 3, 2025 5:23PM
.webp)
హైదరాబాద్, ఏస్ఆర్నగర్ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రిష్ హొటల్ భవనంలో ఉన్న కాఫీడేలో మంటలు చేలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు. దీంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకోచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే హైదరాబాద్, పాశమైలారంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అగ్నిప్రమాద ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. యాజమానుల నిర్లక్ష్యం జాగ్రత్తలు పాటించకపోవడంతో ప్రమాదలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.






