Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మొగుళ్ళే యముళ్లు
posted on: Apr 17, 2015 2:41PM

కట్టుకున్న భర్తలే భార్యలను అతి కిరాతంగా చంపుతున్నారు. మొగుళ్లే యముళ్లులాగా తయారయ్యారు. గొడవేదైనా కాని చంపడమే పరిష్కారంగా ఆలోచిస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ భర్త తన ఇల్లాలితో గొడవ పడి గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపాడు. ఇప్పుడు అదే తరహాలో శుక్రవారం మరో రెండు దారుణాలు జరిగాయి. గుడిబండ జిల్లాలో ఓ భర్త తన భార్యను కిరాతకంగా కత్తితో నరికి చంపాడు. తరువాత తను కూడా ఉరేసుకొని చనిపోయాడు. ఇదిలా ఉండగా లక్కవరపుకోటలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గోల్డ్స్పాట్ కంపెనీ కూడలి దగ్గర ఓ గర్భిణి దారుణహత్యకు గురైంది. భర్తే తన భార్యకు నిప్పంటించి చంపేశాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.






