Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సూర్యపేటలో పరువు హత్య
posted on: Jan 27, 2025 1:28PM
సూర్యపేట జిల్లా లో పరువు హత్య జరిగింది. మామిళ్ళ గడ్డకు చెందిన కృష్ణ ఆరునెలలక్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన భార్గవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి అమ్మాయి సోదరుడు వ్యతిరేకించేవాడు. నిన్న సాయంత్రం మహేశ్ అనే వ్యక్తి నుంచి కృష్ణకు ఫోన్ వచ్చింది. ఫోన్ లో మాట్లాడిన కృష్ణ బయటకు వెళ్లి హత్యకు గురయ్యాడు. ఈ విషయాన్ని భార్గవి చెబుతోంది. ఈ హత్యలో తన అన్న పాత్ర ఉందని భార్గవి అనుమానిస్తోంది.


.webp)



