Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బస్సుకోసం చూస్తున్న యువతిపై అత్యాచారం
posted on: Mar 16, 2015 10:20AM

రోజురోజుకూ ఆడవాళ్లపై ఆగడాలు మరీ ఎక్కువైపోయాయి. ఎన్ని చట్టాలు వచ్చినా ఏ మాత్రం మార్పులేదు. రంగారెడ్డి జిల్లా పోడూరు మండలం మన్నెగూడ సమీపంలో దారుణం చోటుచేసుకొంది. రాత్రి బస్సు కోసం వేచి చూస్తున్న ఓ యువతిపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దానయ్య అనే ఆటో డ్రైవర్ ఆ యువతిని సురక్షితంగా ఇంటికి చేర్చుతానని చెప్పి తరువాత మార్గ మధ్యంలో తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి యత్నించాడు. అయితే యువతి కేకలు విన్న గ్రామస్తులు... పోలీసులకు సమాచారం అందించగా, ఈ ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు పాల్పడిన వారిలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.


.jpg)



