Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎవరెస్టుపై చిక్కుకుపోయిన తెలుగువారు
posted on: Apr 30, 2015 4:21PM

భూకంపం వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి పర్వతారోహణకు వెళ్లిన 20 మంది ఐదు రోజులుగా ఎవరెస్ట్ పై చిక్కుకుపోయినట్లు సమాచారం. ఆ బృందానికి సారధ్యం వహిస్తున్న శేఖర్ బాబు ఒక మీడియాకు సంస్థకు ఫోన్ చేసి భారత్, చైనా ప్రభుత్వాలు తమకు సహకరించి తమను సురక్షితంగా ఇళ్లకు చేర్చాలని కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ మీడియా వెబ్ సైట్లో వార్త ప్రచురితమవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వార్త తెలుసుకున్నతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు వారిని సురక్షితంగా తీసుకువచ్చే ప్రయాత్నాలు చేపడుతున్నాయి. వారు ఎవరెస్టుపై సముద్ర మట్టానికి 17,598 అడుగుల ఎత్తులో చైనా వైపు ఉన్నట్టు సమాచారం.






