దీపావళి కానుకలు తీసుకోను మమత

posted on: Oct 26, 2011 9:51AM

కోల్‌కతా: దీపావళి, కాళీపూజల సందర్భంగా తనకు కానుకలు ఇవ్వడాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిషేధించారు. చాక్లెట్లు, అత్యధిక ధర కలిగిన పెన్నులు, డ్రై ఫ్రూట్స్, దుస్తులు సహా ఎలాంటి ఇతర బహుమతులు తీసుకోరాదని ఆమె నిర్ణయించారు. ఈ విషయాన్ని మమత సహాయకుడు రతన్ ముఖర్జీ మంగళవారం వెల్లడించారు. మమత కోసం తెచ్చే కానుకలను లోపలికి అనుమతించకూడదని సీఎం కార్యాలయ అధికారులు అక్కడి పోలీసులను ఆదేశించారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...