తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

posted on: Aug 23, 2023 10:06AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం(ఆగస్లు22) శ్రీవారిని 72వేల 595 మంది భక్తులు దర్శించుకున్నారు.

27వేల60 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 4 కోట్ల 44లక్షల రూపాయలు వచ్చింది.

ఇక  బుధవారం (ఆగస్టు 23) శ్రీవారి దర్శనం కోసం నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు ఎదురు చూస్తున్నారు.  టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...