Latest News
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
posted on: May 22, 2023 10:15AM
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం 84వేల 539 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 39 వేల 812 మంది తలనీలాలు సమర్పించారు.
హుండీ ఆదాయం 3 కోట్ల 72లక్షల రూపాయలు. ఇక సోమవారం ఉదయం నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.
Latest YouTube Trending Video NEWS


.webp)
.webp)


